స్టోరీస్

01-02-2026

01-02-2026 07:37 PM
ఈ సందర్భంగా ర్యాలీని ముందుకు సాగనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం...
01-02-2026 07:32 PM
కేంద్ర బడ్జెట్‌ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ,  ద్రవ్యలోటు రూ.16,95,765...
01-02-2026 07:29 PM
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై  పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి నిదర్శనం ఇది.
01-02-2026 06:54 PM
పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఇంటిపై దాడి చేశారని, ఈ దాడులకు  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వ్యూహర‌చ‌న జ‌రుగుతోంద‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ఆరోపించారు.
01-02-2026 06:51 PM
తిరుపతి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్‌గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు
01-02-2026 06:46 PM
 తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికలు, ఆ తర్వాత సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో కూడా అదే విషయం స్పష్టం...
01-02-2026 06:28 PM
పెట్రోల్‌ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడులకు...
01-02-2026 06:22 PM
ఇప్పటికైనా చంద్రబాబు, కళ్యాణ్‌ చేసిన పాపానికి ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. అలా చేయకపోగా.. జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ నిజం అంటూ సిట్‌ రిపోర్టునే వక్రీకరిస్తూ...
01-02-2026 04:40 PM
  ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
01-02-2026 04:23 PM
ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
01-02-2026 04:13 PM
ఫ్లెక్సీలు కడితే గొడవలు జరుగుతాయని తెలిసినా కూట‌మి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ల‌డ్డూ క‌ల్తీ అంటూ గుంటూరులో కూట‌మి నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు క‌రెక్ట్ కాద‌ని అంబటి రాంబాబు మాట్లాడారు.
01-02-2026 04:03 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు ఇవ్వకూడదని అన్నారు
01-02-2026 04:00 PM
మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా...
01-02-2026 03:51 PM
ఈ ఘటన సమయంలో పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషించారని, కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని అన్నారు. 
01-02-2026 03:06 PM
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆరోపించారు. “పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణకు కాకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే
01-02-2026 03:03 PM
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేసిన భూమన,  
01-02-2026 09:54 AM
కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు...
01-02-2026 09:43 AM
 గుంటూరు: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.

31-01-2026

31-01-2026 09:06 PM
తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు NDDB, NDRI వంటి ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయని వైయస్‌ జగన్ స్పష్టం చేశారు.
31-01-2026 09:02 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకారం, ఈ దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన, జంగిల్ రాజ్ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, సామాన్యుల భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
31-01-2026 08:59 PM
గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం చుట్టూ గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి దిగడం అత్యంత ఆందోళనకర పరిణామమని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే
31-01-2026 08:54 PM
 ఫోన్ కాల్‌లో వైయస్‌.జగన్ మాట్లాడుతూ..రాష్ట్రం జంగిల్‌ రాజ్‌ పాలనకు నిద‌ర్శ‌నంగా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని స్పష్టం చేశారు.
31-01-2026 08:49 PM
తిరుమల లడ్డూ అంశంపై కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో ‘జంతు కొవ్వు లేదు’ అని రిపోర్ట్ వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే భయం తో అంబటిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు
31-01-2026 08:15 PM
వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఆయన్ను హతమార్చాలని కుట్రలు చేస్తున్నారు.
31-01-2026 06:27 PM
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే కూడా దారుణంగా మారాయని, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా త్రోసిపుచ్చబడ్డాయని అన్నారు
31-01-2026 06:17 PM
విజిలెన్స్ శాఖ అస్తవ్యస్తంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా తూతూమంత్రంగా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుగా సంబంధిత వ్యక్తులకు అందించి,...
31-01-2026 06:13 PM
“అధికారం మారితే మీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో చంద్రబాబు ఎందుకు ఆలోచన చేయరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఇలాంటి దాడులకు పాల్పడలేదా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
31-01-2026 06:08 PM
అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ దాడి ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ టీడీపీ మూకలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
31-01-2026 05:16 PM
తాడేపల్లి: తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయ

Pages

Back to Top