స్టోరీస్

18-01-2026

18-01-2026 07:05 PM
పొదలకూరులో లేఅవుట్ యజమానులను బెదిరించి, కేసులు బనాయించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కాకాణి ఆరోపించారు
18-01-2026 05:48 PM
 ఇవాళ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సైతాన్‌ మాదిరిగా మాట్లాడారు. చంద్రబాబూ.. ‘నీవు నమ్మిన వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి పల్నాడులో మందా సాల్మన్‌ మరణానికి  తాను కారకుడు కాదని చెప్పగలడా?
18-01-2026 05:12 PM
 ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన, వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్‌ రాడ్లతో కొట్టి హత్య చేశారని,
18-01-2026 05:09 PM
భార్య‌ను చూడ‌టానికి గ్రామానికి వ‌చ్చిన మందా సాల్మ‌న్ ని రాడ్ల‌తో కొట్టి చంప‌డం దుర్మార్గం. ఇంత నీచ‌మైన పరిపాల‌న ఏపీలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇలాంటి దుర్మార్గాల‌ను స‌హిస్తున్న మోడీకి లేఖ రాస్తా
18-01-2026 10:27 AM
పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన గొప్ప వైద్యుడు డా. ఆదినారాయణ రావు అని శ్రీ వైయస్‌ జగన్‌ కొనియాడారు. పోలియో రోగులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత...

17-01-2026

17-01-2026 05:05 PM
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
17-01-2026 03:43 PM
గత ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని...
17-01-2026 03:31 PM
అరెస్టు చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
17-01-2026 03:26 PM
అంజుమన్‌ సంస్థ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నసీర్‌దే. కానీ ఆయన ఈ భూమిని లీజుకు ఇస్తామని, దీనిపై ఎవరితో అయినా పోరాడతానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వెళ్లిపోవడం వెనుక అంతర్యామేమిటి?”
17-01-2026 03:18 PM
శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు
17-01-2026 03:04 PM
“పిన్నెల్లి గ్రామంలానే నా నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే.
17-01-2026 01:29 PM
దళిత వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య టీడీపీ అధికార పార్టీ గూండాల అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని
17-01-2026 01:24 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి...
17-01-2026 01:13 PM
పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గుండాల రక్తదాహానికి దళిత యువకుడు సాల్మన్ బలయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని
17-01-2026 01:03 PM
ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ ర‌హ‌స్య ఒప్పందం ఏమిటో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల ముందు బ‌హిరంగ‌ప‌ర‌చాల‌ని డిమాండ్ చేశారు
17-01-2026 12:59 PM
అధికార బలంతో అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అణచివేత అత్యంత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు.
17-01-2026 12:52 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారి రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు
17-01-2026 12:25 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి...
17-01-2026 12:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా ఆరాధ్య నాయకుడు, రైతు బాంధవుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి పండుగకు ఆయనను స్మరించుకోవడం మా సంప్రదాయం. జోహార్ వైయస్‌ఆర్… జోహార్ పెద్దాయన...
17-01-2026 12:06 PM
గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినప్పటికీ, దళితులు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసుల సమక్షంలోనే చించివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు
17-01-2026 11:55 AM
చిత్తూరు జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌కు న‌రికారంటూ కేవీబీపురం స‌ర్పంచ్ గిరిని పోలీసులు అరెస్టు చేశారు
17-01-2026 11:30 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దళితులు, ప్రతిపక్ష కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు
17-01-2026 11:24 AM
ఇప్పటికే సాల్మన్‌ కేసులో న్యాయం జరిగేదాకా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున...

16-01-2026

16-01-2026 10:39 PM
గల్లంతైన విద్యార్ధులలో ఇద్దరి మృతదేహాలు లభ్యమవగా మరో ఇద్దరు విద్యార్ధుల ఆచూకీ ఇంకా తెలియలేదు.
16-01-2026 10:36 PM
సాల్మన్‌ కుటుంబ సభ్యులతో ఇప్పటికే వైయస్ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆ కుటుంబానికి పూర్తి అండగా నిలబడతామన్న భరోసా ఇచ్చారని మహేష్‌ తెలిపారు.
16-01-2026 10:31 PM
'ఎర్రవంక' పైన విచారణ జరిపి సర్వే చేయాలని, తాడిప‌త్రి రూరల్ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ. 1.20 కోట్ల స్కామ్ జరిగిందని, గ్రామంలో లేని వ్యక్తులకు బిల్లులు చేశారని ఆధారాలతో సహా కలెక్టర్...
16-01-2026 10:27 PM
చంద్రబాబు స్వతహాగా దళిత వ్యతిరేక భావజాలం కలిగిన రాజకీయ నాయకుడు, కొన్ని వర్గాల కోసమే పుట్టిన నాయకుడు. ఆ వర్గాలు పెత్తందారీ వ్యవస్థతో, కార్పోరేట్ శక్తుల ఆర్ధిక బలంతో గ్రామాల్లో పేదలు
16-01-2026 06:25 PM
దళిత యువకుడు సాల్మన్ హత్యకు బాధ్యులైన దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
16-01-2026 06:19 PM
ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్‌ చేశారు .  
16-01-2026 05:58 PM
అంత్యక్రియల్లో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాల్మన్ కుటుంబానికి అండగా నిలుస్తూ, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నేతలు...

Pages

Back to Top