Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబులిటీ
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు
బీసీల గౌరవాన్ని కాపాడినది వైయస్ కుటుంబమే
వైయస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం
పోలీసుల నిర్లక్ష్యంతోనే మందా సాల్మన్ హత్య
డీజీపీ ఆఫీస్ ముందు వైయస్ఆర్సీపీ నేతల ధర్నా
మహాకవి యోగి వేమనకు వైయస్ జగన్ నివాళులు
పండగలోనూ ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం
చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసుల నోటీసులు
సార్లంక అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
స్టోరీస్
19-01-2026
హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబులిటీ
19-01-2026 09:00 PM
రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంలను చూసుకుంటే... ఎవరికి క్రెడిబులిటీ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయతకు మారుపేరులాగా ఎవరు పనిచేశారు?
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు
19-01-2026 05:39 PM
ఒక పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పా? అదేమైనా నేరమా? మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ప్రజల కష్టాల నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ వైయస్ఆర్సీపీ. ఎంతో ప్రజాదరణ పొందిన ఆ...
బీసీల గౌరవాన్ని కాపాడినది వైయస్ కుటుంబమే
19-01-2026 05:34 PM
ప్రస్తుత రాష్ట్రంలో “రెడ్బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతోందని ఎంఎన్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోలీసు పాలన అమలవుతోందని
వైయస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం
19-01-2026 05:21 PM
ప్రతి మండలం, గ్రామ స్థాయిలో బాధ్యతల స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను వైయస్ఆర్సీపీ సహించదని స్పష్టం చేస్తూ,
పోలీసుల నిర్లక్ష్యంతోనే మందా సాల్మన్ హత్య
19-01-2026 04:56 PM
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మందా సాల్మన్ ని తెలుగుదేశం గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి కారణంగానే సాల్మన్ హత్య జరిగింది.
డీజీపీ ఆఫీస్ ముందు వైయస్ఆర్సీపీ నేతల ధర్నా
19-01-2026 03:05 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైయస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
మహాకవి యోగి వేమనకు వైయస్ జగన్ నివాళులు
19-01-2026 02:56 PM
“ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా
పండగలోనూ ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం
19-01-2026 10:08 AM
కూటమి పాలనలో రైతులు, రైతుకూలీలు, పేదవాళ్లు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా ఏ వర్గమూ సంతోషంగా లేదు. పండగపూడ ఉండాల్సిన ఆనందం వారి కళ్లల్లోనూ, కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం దురదృష్టం
చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసుల నోటీసులు
19-01-2026 10:02 AM
ఈ కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సార్లంక అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
19-01-2026 09:56 AM
అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న దుస్థితిని ప్రభుత్వం గమనించి యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్ల నిర్మాణం
18-01-2026
యరపతినేని అరాచకాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
18-01-2026 07:15 PM
1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన అతికొద్ది కాలంలోనే ఆయనకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈనాడులో తప్పుడు వార్తలు రాయించి ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననం చేశాడు
సర్వేపల్లిలో సరికొత్త దోపిడి
18-01-2026 07:05 PM
పొదలకూరులో లేఅవుట్ యజమానులను బెదిరించి, కేసులు బనాయించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కాకాణి ఆరోపించారు
హత్యా రాజకీయాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
18-01-2026 05:48 PM
ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సైతాన్ మాదిరిగా మాట్లాడారు. చంద్రబాబూ.. ‘నీవు నమ్మిన వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి పల్నాడులో మందా సాల్మన్ మరణానికి తాను కారకుడు కాదని చెప్పగలడా?
సాల్మన్ హత్యపై వినతిపత్రం ఇస్తాం
18-01-2026 05:12 PM
ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన, వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారని,
ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాలను గ్రహించాలి
18-01-2026 05:09 PM
భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన మందా సాల్మన్ ని రాడ్లతో కొట్టి చంపడం దుర్మార్గం. ఇంత నీచమైన పరిపాలన ఏపీలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి దుర్మార్గాలను సహిస్తున్న మోడీకి లేఖ రాస్తా
డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతి పట్ల శ్రీ వైయస్ జగన్ సంతాపం
18-01-2026 10:27 AM
పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన గొప్ప వైద్యుడు డా. ఆదినారాయణ రావు అని శ్రీ వైయస్ జగన్ కొనియాడారు. పోలియో రోగులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత...
17-01-2026
వైయస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ది ప్రభుత్వ హత్యే
17-01-2026 05:05 PM
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
17-01-2026 03:43 PM
గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని...
చంద్రగిరిలో వైయస్ఆర్సీపీ కార్యకర్త అరెస్ట్..
17-01-2026 03:31 PM
అరెస్టు చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
అంజుమన్ భూముల ప్రైవేటీకరణకు ఎమ్మెల్యే నసీర్ వాటా ఎంత..?
17-01-2026 03:26 PM
అంజుమన్ సంస్థ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నసీర్దే. కానీ ఆయన ఈ భూమిని లీజుకు ఇస్తామని, దీనిపై ఎవరితో అయినా పోరాడతానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వెళ్లిపోవడం వెనుక అంతర్యామేమిటి?”
సాల్మన్ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ నిరసనలు
17-01-2026 03:18 PM
శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు
సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యే
17-01-2026 03:04 PM
“పిన్నెల్లి గ్రామంలానే నా నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే.
టీడీపీ కూటమి ప్రభుత్వ హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
17-01-2026 01:29 PM
దళిత వైయస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్య టీడీపీ అధికార పార్టీ గూండాల అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని
వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తాం
17-01-2026 01:24 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి...
దళితులపై దాడుల కోసమేనా అధికారమిచ్చింది?
17-01-2026 01:13 PM
పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గుండాల రక్తదాహానికి దళిత యువకుడు సాల్మన్ బలయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని
గిఫ్టు కోసం రాయలసీమ లిఫ్టు తాకట్టు
17-01-2026 01:03 PM
ఏపీ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య ఒప్పందం ఏమిటో చంద్రబాబు ఏపీ ప్రజల ముందు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు
మందా సాల్మన్ హత్యకు ప్రభుత్వమే కారణం
17-01-2026 12:59 PM
అధికార బలంతో అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అణచివేత అత్యంత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు.
దళిత యువకుడి హత్యపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం
17-01-2026 12:52 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారి రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు
ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండేలా పార్టీ నిర్మాణం
17-01-2026 12:25 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి...
మహానేతపై ఎనలేని అభిమానం
17-01-2026 12:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా ఆరాధ్య నాయకుడు, రైతు బాంధవుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి పండుగకు ఆయనను స్మరించుకోవడం మా సంప్రదాయం. జోహార్ వైయస్ఆర్… జోహార్ పెద్దాయన...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »