స్టోరీస్

16-11-2025

16-11-2025 05:52 PM
 లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.  మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం
16-11-2025 05:50 PM
 ‘పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?’ అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయి
16-11-2025 05:46 PM
టీటీడీ మాజీ ఎవీఎస్‌ఓ మరణం వెనక ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గురువారం సా. 7 గం.కు ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి అర్ధరాత్రి 12 గం.కు రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు.
16-11-2025 05:42 PM
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖలో  సీఐఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఈ సమ్మిట్ లో వచ్చే పెట్టుబడులు గురించి, చంద్రబాబు సంపద సృష్టి గురించి, దేశ, విదేశాల్లో సైతం పర్యటించి...
16-11-2025 05:37 PM
తాడేప‌ల్లి: రాయ‌ల‌సీమ అభివృద్దిపై చంద్ర‌బాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్ద మ‌నుషుల రాసుకున్న శ్రీబాగ్ ఒడంబ‌డిక‌ను ఇప్ప‌టికైనా అమ‌లు చేసి వెనుబాటుత‌నానికి గురైన రాయ‌ల‌సీమ ప్రాంతాన
16-11-2025 05:32 PM
వైయస్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ ఎక్స్‌ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
16-11-2025 09:57 AM
‘హిందూపురంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్‌ను పగలగొట్టడం

15-11-2025

15-11-2025 08:23 PM
ఈ రోజు అధికారం ఉందన్న అహంతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్‌లో తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
15-11-2025 08:18 PM
won the love of crores, and stood as a humanitarian who supported many in the industry.
15-11-2025 08:17 PM
 పరకామణి చోరీ కేసులో సిట్‌ విచారణలో ఉన్న సీఐ సతీష్‌కుమార్‌ మరణం అత్యంత విచారకరం. కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది
15-11-2025 08:13 PM
మా పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హిందూపురం చరిత్రలోనే మాయని మచ్చ. వాస్తవానికి ఇలాంటి సంస్కృతి హిందూపురం వాసులది కాదు
15-11-2025 08:10 PM
వేణు రెడ్డి గారు కార్యాలయం నుంచి వెళ్ళిపోయారని తెలుసుకుని ఇలా చేశారు.
15-11-2025 06:08 PM
ఈ కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని గోరంట్ల‌ మాధవ్ డిమాండ్ చేశారు. దుర్ఘ‌ట‌న త‌ర్వాత రైల్వే పోలీసులు, టీసీలు, భోగీలో ఉన్న ప్ర‌యాణికుల‌ను ఎందుకు విచారించ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. 
15-11-2025 06:01 PM
హిందూపురం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జ‌రిగిన దాడికి ఎమ్మెల్యే బాల‌కృష్ణ బాధ్య‌త వ‌హించాల‌ని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ చ‌ర‌ణ్ డిమాండ్ చేశారు.
15-11-2025 05:34 PM
డాక్ట‌ర్ చింత‌ల ద్వార‌క‌నాథ్‌రెడ్డిని ప్ర‌కాశం, శ్రీ‌పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు, అన్న‌మ‌య్య‌, చిత్తూరు, తిరుప‌తి జిల్లాల జోన‌ల్‌ వైయ‌స్ఆర్ టీఎఫ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా  నియ‌మించారు.
15-11-2025 05:07 PM
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది.  కృష్ణ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
15-11-2025 04:39 PM
టీడీపీ నేత‌ల దాడిని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ‌చ‌ర‌ణ్, నియోజ‌వ‌క‌ర్గ ఇన్‌చార్జ్ దీపిక‌, వేణురెడ్డిలు తీవ్రంగా ఖండించారు.
15-11-2025 01:02 PM
వైయ‌స్ఆర్‌సీపీ  మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరయ్య  మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా విద్య రంగానికి చెందిన సంస్థలను సైతం ప్రవేటికరణ చేయడం అనేది దుర్మార్గపు...
15-11-2025 08:57 AM
భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు. 
15-11-2025 08:46 AM
బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అను­చరుడు, టీడీపీ కీలక నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన విశాఖ శివారు శొంఠ్యాంలోని శ్రీ మిత్ర మె­రైన్‌ ఏజెన్సీ కోల్డ్‌ స్టోరేజీలోనే 189 ట‌న్నుల గోమాంసం...
15-11-2025 08:39 AM
గడిచిన రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించిన వార్తల వల్ల కూడా సతీష్ కుమార్  తీవ్రంగా కలత చెందారు. మరోవైపు వారం రోజులగా సీఐడీ విచారణ నేపధ్యంలో... వారిదీనిపై  వేధింపులు తాళలేక.. ఈ బ్రతుకు కంటే...

14-11-2025

14-11-2025 05:31 PM
ఇప్పటికే సతీష్‌ కుమార్‌ను సిట్‌ పిల్చి విచారించిందని, నాలుగు రోజుల తర్వాత అతడు తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహంగా పడి ఉండడం
14-11-2025 03:19 PM
ఈ సంద‌ర్భంగా  విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
14-11-2025 03:01 PM
కేవలం రూ.5 వేల కోట్లతో కళాశాలలను ఈ విద్యా సంవత్సరానికి సిద్ధం చేసేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా కూటమి నాయకులు ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు
14-11-2025 02:52 PM
వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య, విద్య దూరమవుతుందని అన్నారు.
14-11-2025 11:16 AM
శక్తివంతమైన, ప్రగతిశీల భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారి పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయాలంటే అందుకు వారికి అధికారం కల్పించాలి

13-11-2025

13-11-2025 08:04 PM
గుంటుపల్లి సి.ఎ. కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు డాక్టర్‌ జానకి ప్రియ, ప్రణయ చంద్రా రెడ్డి లకు వైయ‌స్ జ‌గ‌న్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. 
13-11-2025 05:52 PM
రాష్ట్ర‌ వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వ‌హించిన ప్ర‌జా ఉద్య‌మం నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. విద్యార్థులు,
13-11-2025 05:49 PM
 రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు నాటి సీఎం వైయస్‌ జగన్‌ 52 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే, వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.
13-11-2025 05:23 PM
ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన  జోగి రమేష్‌పై అక్రమ కేసు న‌మోదు చేశార‌ని ఆక్షేపించారు. 18 నెలలుగా నిద్రపోతున్న కూట‌మి ప్రభుత్వం... అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్ర‌తిప‌క్ష

Pages

Back to Top