స్టోరీస్

19-11-2025

19-11-2025 02:18 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా కేవలం రాజకీయ స్వార్థం తోనే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లను అక్రమంగా అరెస్టు చేస్తున్నార‌ని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి...
19-11-2025 01:31 PM
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులే హత్య అని ప్రచారం చేశార‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి...
19-11-2025 01:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు...
19-11-2025 09:39 AM
తాడి­పత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యా­దుతో.. సివిల్‌ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులమని చెబుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లు తరలించారు

18-11-2025

18-11-2025 07:32 PM
సతీష్ కుమార్ మృతిపై పోలీసులు నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే..  ఇష్టమొచ్చిన రీతిలో మీడియా ట్రైల్స్ నిర్వహిస్తూ... కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకముందు హత్య అంటూ వరుస కధనాలు ప్రసారం
18-11-2025 07:22 PM
   ‘విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూడడమే కాకుండా, ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన ఆ సంస్థపై
18-11-2025 07:17 PM
వైయస్‌ జగన్‌ ను కలిసిన వారిలో ౖవైయస్‌ఆర్‌సీపీ తమిళనాడు సేవాదల్‌  స్టేట్‌ ప్రెసిడెంట్‌ హుస్సేన్, తమిళనాడు అధికార ప్రతినిధి కృతి త మిళనాడు పార్టీ నాయకులు దాసరి శరత్‌ కుమార్, సంపత్, మణివణ్ణన్, ప్రకాష్‌...
18-11-2025 03:28 PM
వాస్తవానికి వైయస్‌.జగన్‌ ప్రభుత్వంలో ఆఖరి ఏడాది 53.58 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చేనాటికి ఆ సంఖ్య పెరుగుతుందే తప్ప, తగ్గదు. కానీ మీరు తొలి ఏడాదే రూ.20వేలు కేంద్రప్రభుత్వంతో...
18-11-2025 03:23 PM
 రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై...
18-11-2025 03:08 PM
కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికీ కట్టబేడుతూ పేద మధ్య తరగతి వారికీ అన్యాయం
18-11-2025 02:56 PM
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులు హత్య అని ప్రచారం చేశారు
18-11-2025 01:07 PM
బలహీన వర్గాలు నాయకుడు జోగి రమేష్ ను అక్రమ కేసులతో జైలు పాలు చేసినంత మాత్రాన, ఆయన గొంతుక ఆగద‌న్నారు.
18-11-2025 12:34 PM
ధ‌ర్నా కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , వెస్ట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు
18-11-2025 09:50 AM
ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్‌ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

17-11-2025

17-11-2025 05:26 PM
దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోగా, అడ్డుకున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో నష్టపోయిన...
17-11-2025 04:23 PM
ఆ తర్వాత ప్రసన్నకీర్తిని రాజేంద్ర ప్రసాద్‌ వార్డు, హాసినిని పిల్లల వార్డులో చేర్చి, వైద్య సేవలు అందిస్తున్నారు
17-11-2025 04:09 PM
దాదాపుగా 292 ఎకరాల విస్తీర్ణత ఉండే కొండలో పురాతన దేవాలయాలు, జంతువులు, పెద్ద పెద్ద వృక్షాలు, కొండపై ఆధారపడే ఎన్నో జీవరాసులు ఉన్నాయని,  ఎమ్మెల్యే సురేంద్ర బాబు అక్రమ మైనింగ్ తో వాటినన్నిటిని లేకుండా...
17-11-2025 04:00 PM
కోవిడ్‌ వంటి పరిస్థితులను అధిగమించి మూడేళ్లలోనే 7 కళాశాలలు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను..
17-11-2025 03:56 PM
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్‌ పిలుపునిచ్చారు. 
17-11-2025 03:51 PM
 విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్నదే కూటమి ప్రభుత్వ నిర్ణయమైతే, అదే మీ పరిపాలన విధానం అయితే ఎన్నికల ముందు ఎందుకు ఈ మాట చెప్పలేదు చంద్రబాబూ?
17-11-2025 03:46 PM
అన్ని జిల్లాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మించి విద్యార్థులు వైద్య విద్యను చేరువ చేయాలన్న  లక్ష్యంతో ఏర్పాటు చేస్తే  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలోకి...
17-11-2025 03:40 PM
హిందూపురంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయ ధ్వంసమే ఇందుకు నిదర్శనం. ‘రెడ్‌బుక్‌’ పాలనలో ప‌చ్చ‌మూక‌లు చెలరేగిపోతున్నా..పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు
17-11-2025 09:43 AM
 వైయ‌స్ఆర్‌సీపీ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్న చంద్రబాబు కేవలం క్రెడిట్‌ చోరీ మాత్రమే కాదని.. విజన్‌ చోరీ కూడా అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.
17-11-2025 09:34 AM
ఆర్థిక రంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. వారి ఘోర వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.
17-11-2025 09:01 AM
ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు.

16-11-2025

16-11-2025 05:52 PM
 లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.  మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం
16-11-2025 05:50 PM
 ‘పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?’ అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయి
16-11-2025 05:46 PM
టీటీడీ మాజీ ఎవీఎస్‌ఓ మరణం వెనక ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గురువారం సా. 7 గం.కు ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి అర్ధరాత్రి 12 గం.కు రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు.
16-11-2025 05:42 PM
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖలో  సీఐఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఈ సమ్మిట్ లో వచ్చే పెట్టుబడులు గురించి, చంద్రబాబు సంపద సృష్టి గురించి, దేశ, విదేశాల్లో సైతం పర్యటించి...

Pages

Back to Top