స్టోరీస్

21-10-2025

21-10-2025 07:52 PM
దేశంలోనే అత్యంత విప్లవాత్మక సంస్కరణలను చేపట్టిన ఘనత వైయస్.జగన్ దేనని తేల్చి చెప్పారు. కాకినాడ్ సెజ్ భూములను రైతుల వెనక్కి ఇస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత  ...
21-10-2025 07:39 PM
ఉద్యోగుల‌ను ఉద్ధరించేసిన‌ట్టుగా రెండు రోజులుగా కూట‌మి ప్ర‌భుత్వం విప‌రీతంగా ప్ర‌చారం చేసుకుంటోంది. ఉద్యోగుల‌కు డీఏ ధ‌మాకా, దీపావ‌ళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్ర‌చారం చేసుకుంటోంది. కూట‌మి ప్ర‌...
21-10-2025 05:58 PM
 జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014 కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని చంద్ర‌బాబు హమీ ఇచ్చాడు.
21-10-2025 04:41 PM
ఈ నెల 23న  ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. 
21-10-2025 03:45 PM
ఏపీలో మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమ‌ని కోన ర‌ఘుప‌తి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మనమే అధికారంలోకి రాబోతున్నామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.
21-10-2025 02:44 PM
రబీ పంట కాలం ప్రారంభానికి ముందు వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని అయితే ప్రభుత్వ ఎప్పటి వరకు రాయితీతో పప్పుశ‌న‌గ విత్తనాలు సరఫరా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో...
21-10-2025 02:09 PM
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యానికి...
21-10-2025 12:57 PM
టీడీపీ ముఖ్య నాయకులు మట్కా, జూదం క్రికెట్ బెట్టింగ్ తో పాటు గోవా లో క్యాసినో నిర్వహిస్తున్నారు
21-10-2025 12:22 PM
గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.   
21-10-2025 11:56 AM
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం
21-10-2025 11:44 AM
అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైయస్‌ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
21-10-2025 09:48 AM
మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.

20-10-2025

20-10-2025 07:41 PM
కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు.  
20-10-2025 07:38 PM
ఈనెల 11న బయల్దేరి వెళ్లిన వైయస్‌.జగన్‌ తిరిగి ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.  
20-10-2025 07:36 PM
తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
20-10-2025 07:33 PM
.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట
20-10-2025 07:29 PM
షబ్బీర్‌ అహ్మద్‌ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్‌ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి అంటూ త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

19-10-2025

19-10-2025 11:15 PM
కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంది. నకిలీ మద్యం అనే చంద్రబాబు చెప్పిన సంజీవని తయారు చేయడానికి ములకలచెరువులో తయారీ ఫ్యాక్టరీ పెట్టి, రాష్ట్ర మంతా సబ్ సెంటర్లు పెట్టి చంద్రబాబు ఈ సంజీవని తయారుచేసే...
19-10-2025 11:08 PM
నిన్న ఉద్యోగసంఘాలతో కేబినెట సబ్ కమిటీ భేటీ తరువాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి థమాకా వంటి కానుకను ఇచ్చిందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ఈ వార్త కథనాలను చూసి నిజంగానే...
19-10-2025 11:03 PM
దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని వైయస్‌ జగన్‌ అన్నారు.
19-10-2025 11:01 PM
కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ముల‌క‌ల‌చెరువు, ఇబ్ర‌హీంప‌ట్నం, అన‌కాప‌ల్లి, తెనాలి, ఏలూరు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ మ‌ద్యం ఫ్యాక్ట‌రీల‌నే ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు, ప‌ర్మిట్ రూములు,...
19-10-2025 09:35 AM
ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం,  ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి...
19-10-2025 09:34 AM
నాడు మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించా. అంతే కాకుండా అంతే కాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి ఛైర్మన్‌ను కూడా నియమిస్తే, మీరు
19-10-2025 09:30 AM
తురకపాలెం గ్రామంలో కలుషిత నీరు తాగి ఇప్పటికే 45 మంది చనిపోయినా వారి మరణానికి గల కారణాలను వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మెలిడియోసిస్‌ కారణంగానే గ్రామస్తులు చనిపోయారని చెబితే ప్రభుత్వం...

18-10-2025

18-10-2025 05:25 PM
తురకపాలెం లో ఐదు నెలల నుంచి వరుస మరణాలు జరుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తురకపాలెం లో తాగునీరు కలుషితం అయింద‌ని,
18-10-2025 05:16 PM
3వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్‌ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ...
18-10-2025 05:01 PM
చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న...
18-10-2025 03:50 PM
 పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌  తెలిపారు. గతంలో క్యాడర్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించిన అధినేత...
18-10-2025 03:45 PM
తాడేప‌ల్లి:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను కార్మిక లోకం అడ్డుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.
18-10-2025 03:31 PM
  ముల‌క‌ల‌చెరువు న‌కిలీ లిక్క‌ర్ దందా వెనుక తెలుగుదేశం నాయ‌కుడు, ఆ పార్టీ తంబ‌ళ్ల‌ప‌ల్లె ఇన్‌చార్జి జ‌య‌చంద్రా రెడ్డి పాత్ర ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌ప‌డినా ఇంత‌వ‌రకు ఆయ‌న్ను అరెస్టు చేయ‌లేదు. పెద్ద...

Pages

Back to Top