స్టోరీస్

21-09-2025

21-09-2025 07:49 PM
అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టులో చాలా స‌మ‌స్య‌లున్నాయ‌ని చెబుతున్నారు. భూసేక‌ర‌ణ‌, కాంట్రాక్టు లిటిగేష‌న్, రైట్ మెయిన్ కెనాల్ లిటిగేష‌న్ లాంటి స‌మ‌స్య‌ల‌...
21-09-2025 07:39 PM
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు...
21-09-2025 07:35 PM
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయ‌స్ఆర్‌సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది.
21-09-2025 07:30 PM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ పోస్టు చేశారు. 
21-09-2025 07:26 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 
21-09-2025 07:22 PM
స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.  

20-09-2025

20-09-2025 08:33 PM
‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు.
20-09-2025 08:25 PM
కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి ఇమేజ్ ని పెంచ‌డానికి విశాఖ బ్రాండ్‌ను నాశ‌నం చేస్తున్నారు. పెట్టుబడుల‌న్నీ అమ‌రావ‌తికి త‌ర‌లిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవ‌డానికి అమ‌రావ‌తి బాగుండ‌...
20-09-2025 08:21 PM
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్‌ డాలర్‌ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్‌ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్‌ 29న టీటీడీ విజిలెన్స్  సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా  విజిలెన్స్‌...
20-09-2025 05:46 PM
రాష్ట్రంలో రైతుల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పెట్టుబడిసాయం కింద అందించే అన్నదాత సుభీభవను తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు...
20-09-2025 05:19 PM
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత...
20-09-2025 05:12 PM
మీ ప్రతాపం పేదలు మీద చూపించ వద్దు.. వైజాగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాపులను జేసీబీలతో పచ్చడి చేస్తున్నారు. మానవత్వం లేకుండా కూటమి నేతలు
20-09-2025 05:08 PM
మాజీ సీఎం వైయస్ జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్ళారంటూ ఈనాడు పత్రికలో వార్త రాశారు. నిత్యం వైయస్ఆర్‌సీపీ నాయకులు, వైయస్ జగన్ గారి మీద పడి బుదరచల్లడమే తప్ప ప్రజాసమస్యల గురించి ఆ పత్రికకు పట్టదు.
20-09-2025 01:00 PM
నా కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే ఉంటాను. అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానని వైయ‌స్ఆర్‌సీపీని వీడను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా వైయ‌స్ఆర్‌సీపీలోనే కొన‌సాగుతారు.
20-09-2025 12:49 PM
ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్‌ పిలుపు మేరకు నిర్వ‌హించిన ఛలో మెడిక‌ల్ కాలేజ్ కార్య‌క్ర‌మం అన్ని చోట్ల విజ‌య‌వంతం అయింది
20-09-2025 12:23 PM
నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
20-09-2025 12:11 PM
360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు
20-09-2025 09:25 AM
2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం  కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు–నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి.....
20-09-2025 09:21 AM
డికల్‌ కాలేజీల ప్రై­వేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ  యూ­త్, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతి­యుత ఆందోళనలు,

19-09-2025

19-09-2025 05:39 PM
గ‌త ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో రూ.8,500 కోట్ల వ్య‌యంతో వైయ‌స్ జ‌గ‌న్ 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం చేప‌ట్టి 5 కాలేజీల‌ను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిష‌న్లు పూర్తయ్యి క్లాసులు జ‌...
19-09-2025 04:06 PM
 ఎమ్మెల్సీల ఆందోళనతో మండ‌లిని చైర్మ‌న్ వాయిదా వేశారు అయితే, సభలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగిస్తూ..పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు...
19-09-2025 03:48 PM
అన్న‌మ‌య్య జిల్లా: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయాల‌న్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే  ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికో
19-09-2025 03:00 PM
ఇటీవ‌ల గుండె ఆప‌రేష‌న్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న రామ‌చంద్రారెడ్డికి శుక్ర‌వారం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్ చేసి వీడియో కాల్‌లో ప‌రామ‌ర్శించి
19-09-2025 02:56 PM
రెండో రోజు మండలి ఆవరణలో శాసనమండలి ప్రతిపక్ష నేత  ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు
19-09-2025 12:24 PM
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ త‌ల‌పెట్టిన ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ సమన్వయకర్త...
19-09-2025 10:54 AM
అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి తోపుదుర్తి కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిచారు

18-09-2025

18-09-2025 08:33 PM
రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల...
18-09-2025 06:13 PM
 మొన్న ప్రెస్‌మీట్‌లో సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌ మోసాలు, మెడికల్‌ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం...
18-09-2025 04:28 PM
ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు
18-09-2025 04:22 PM
‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు.

Pages

Back to Top