స్టోరీస్

21-08-2025

21-08-2025 06:22 PM
బీఆర్ నాయుడు గతంలో ఆద్యాత్మిక సేవా రంగంలో ఉన్నారా? హిందూ ధర్మపరిరక్షణకు పాటుపడ్డారా? హిందూమతాన్ని గౌరవించి, ప్రచారం చేశారా? తిరుపతి క్షేత్రానికి ఏమైనా చేశారా అని చూస్తే ఒక్కటీ లేదు.
21-08-2025 05:37 PM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతమైన, ప్రజల మంచి కోరే ప్రభుత్వం లేదు. ప్రజా సమస్యల తీర్చాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా పరిపాలనన విస్మరించింది. పూర్తిగా వ్యక్తిగత ఆరాధనతోనే...
21-08-2025 04:57 PM
సీఎం చంద్రబాబు తన 14 నెలల పాలనలో విపక్షంపై దాడులు, యథేచ్ఛగా దోపిడి, అంతులేని అవినీతి వంటి వాటితో సుపరిపాలనకు అర్థాన్నే మార్చేశారు. అసలు సుపరిపాలన అంటే దాడులు, దోపిడీలు, అత్యాచారాలా?
21-08-2025 04:13 PM
నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం దారుణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు.
21-08-2025 03:40 PM
ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
21-08-2025 03:23 PM
2019 ఎన్నికలకు ముందు నాటికి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పింఛన్లు కేవలం 62.19 లక్షలు మాత్రమే ఉన్నాయ‌న్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్లు 1000 పెంచి దాదాపు నాలుగు లక్షల మందికి పింఛన్లు...
21-08-2025 03:11 PM
అర్హులైన‌ దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 
21-08-2025 03:03 PM
 రాపూరులో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్ళిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. 
21-08-2025 02:36 PM
పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు.  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్‌చల్‌ చేశారు.
21-08-2025 02:20 PM
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల  పెన్షన్లు తొలగించడం దుర్మార్గం. రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పెన్షన్లను తొలగించారు
21-08-2025 12:24 PM
సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో...
21-08-2025 11:20 AM
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని...
21-08-2025 09:12 AM
గతంలో నేను గోవులకు సంబంధించిన తప్పదాన్ని ఎత్తిచూపినప్పుడు ఆయన దాన్ని సమర్ధించుకోవడానికి అసలు కరుణాకర్ రెడ్డి అసలు మనిషే కాదు.  మనుషులకే పుట్టలేదు,మనిషి జన్మకు అనర్హుడని అభ్యంతరకమైన మాటలు మాట్లాడారు.
21-08-2025 08:59 AM
శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు.

20-08-2025

20-08-2025 06:48 PM
ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్ధులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
20-08-2025 06:46 PM
వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) నియామకంపై పార్టీ నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలి, ఎన్నికల కమిషన్‌ కూడా దీనిపై దృష్టిపెట్టింది, దేశమంతా కూడా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్...
20-08-2025 06:41 PM
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు కొండ‌వీటి వాగు పొంగిన‌ప్పుడు వ‌ర‌ద‌ను గుంటూరు ఛానెల్‌కి మ‌ళ్లించ‌డం ద్వారా అమ‌రావ‌తి రాజధానితోపాటు పొన్నూరు, మంగ‌ళ‌గిరి, తాడికొండ‌, ప్ర‌త్తిపాడులోని కొన్ని ప్రాంతాలు...
20-08-2025 06:36 PM
గతంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన తమకు నచ్చని అధికారులను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం.... వారిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్ ) పేరుతో పక్కన పెట్టింది. ఈ విధంగా వివిధ కేటగిరీలలో...
20-08-2025 06:30 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 32 డిపార్ట్‌మెంట్‌లను ప్రైవేటీకరిస్తుంటే, దానిపై కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తోంది? పైగా వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లుతున్నారు. మేం విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు...
20-08-2025 04:37 PM
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు విద్యాశాఖ అసమర్థత వల్ల అనేక తప్పిదాల చోటుచేసుకున్నాయి. మొత్తం 16,347 పోస్ట్‌లకు సంబంధించి 3.12 లక్షల మంది అభ్యర్ధులు డీఎస్సీ పరీక్ష...
20-08-2025 02:26 PM
 రోడ్లు చెరువులను తలపించేలా ఉన్నాయ‌ని, అడుగ‌డుగునా గుంత‌లు ఉన్నా ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
20-08-2025 02:14 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
20-08-2025 12:51 PM
అధికారం కోసం పింఛ‌న్లు పెంచుతాన‌ని హామీలివ్వ‌డం, త‌రువాత తొల‌గించ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అర్హులంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
20-08-2025 12:38 PM
ఈ రాష్ట్రంలో ఎక్క‌డా లేని సాంప్ర‌దాయాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిచ‌యం చేస్తోంది. ఒక‌సారి జెడ్పీ చైర్మ‌న్ గా, రెండుసార్లు శాస‌నసభ్యునిగా, మంత్రిగా ప‌నిచేసిన వ్యక్తిని నెల్లూరు చ‌రిత్ర‌లో ఇన్నాళ్లు...
20-08-2025 11:19 AM
పాదయాత్ర చేస్తున్న హరిప్రసాద్‌ రెడ్డితో పాటు సుమారు 17 మందిని చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్‌లోనే అక్రమంగా నిర్భంధించారు.
20-08-2025 11:04 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర‌కు మ‌హానాడుకు రిటర్నింగ్ వాల్ ను వెంటనే నిర్మించాలని సూచించారు. మహానాడు ప్రాంతంలో దాదాపుగా 6000 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని చెప్పారు.
20-08-2025 10:55 AM
బెయిల్‌పై ప్రాసిక్యూషన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
20-08-2025 09:01 AM
నెల్లూరుకి చెందిన శ్రీకాంత్ అనే ఖైదీకి పెరోల్ ఇప్పించే విష‌యంలో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై సమాధానం చెప్పలేక ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లేందుకు...

19-08-2025

19-08-2025 05:41 PM
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
19-08-2025 04:45 PM
 పోలీసులు తీరుపై హరిప్రసాద్ రెడ్డి, సత్యవేడు వైయ‌స్ఆర్‌సీపీ రాజేశ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు

Pages

Back to Top