స్టోరీస్

03-07-2025

03-07-2025 10:05 AM
‘వీడు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు

02-07-2025

02-07-2025 06:41 PM
చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరోవైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే...
02-07-2025 06:15 PM
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది
02-07-2025 06:01 PM
తాడేప‌ల్లి: మా కుమారుడు జయవర్థన్‌రెడ్డి మరణంపై తప్పుడు కథనాలు వద్దని ఆయ‌న‌ తండ్రి భాస్కర్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
02-07-2025 05:58 PM
మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్‌ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్‌ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని...
02-07-2025 05:02 PM
కూట‌మి ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు ఎవ‌రూ అతీతం కాద‌ని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ను వేధించి ప‌రాభ‌విస్తున్నారు. విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌...
02-07-2025 04:21 PM
వైయ‌స్‌ జగన్‌ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన
02-07-2025 04:02 PM
వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్,...
02-07-2025 03:32 PM
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్‌ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్...
02-07-2025 03:22 PM
చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వైయ‌స్ జ‌గ‌న్ ఓదార్చారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది.
02-07-2025 02:49 PM
స‌ద‌రం స‌ర్టిఫికెట్ల రీవెరిఫికేష‌న్ చేసుకుంటేనే దివ్యాంగులకు పింఛ‌న్లు కొన‌సాగిస్తామ‌ని చెప్పి అధికారులు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికి 4.5 ల‌క్ష‌ల మంది దివ్యాంగుల‌కు...
02-07-2025 01:06 PM
రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా, ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా కూటమి ప్ర‌భుత్వం వేధిస్తోంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర...
02-07-2025 01:02 PM
చంద్రబాబు సర్కార్ మాత్రం 60 లక్షల మంది కి మాత్రమే పింఛన్లు ఇస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ ఒత్తిడి తోనే చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు
02-07-2025 12:20 PM
శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ‌జ్ర భాస్క‌ర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ
02-07-2025 12:18 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఐటీ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డిను నియ‌మి
02-07-2025 12:05 PM
ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
02-07-2025 09:40 AM
కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్‌ కోసం వైఎస్‌ జగన్‌ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి...
02-07-2025 09:26 AM
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది.
02-07-2025 09:22 AM
 వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్‌ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది.
02-07-2025 09:09 AM
కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం...

01-07-2025

01-07-2025 07:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన టీచ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంత‌కం చేశారు
01-07-2025 05:52 PM
ఈ కేసులో భాగంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది.
01-07-2025 05:49 PM
రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.
01-07-2025 05:40 PM
పట్టాభిరామ్‌ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు.
01-07-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, ఎన్నికల హామీలు మరిచి, ప్రజలను తీవ్రంగా మోసం చేసింద‌ని, చంద్రబాబు మోసాల‌పై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌ ఆదేశాలు మేరకు మంగ‌ళ‌వారం పరిగి లోని బీరప్ప...
01-07-2025 04:21 PM
అనంత‌పురం:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాల‌ను ఇంటింటా ప‌ర్య‌టించి ఎండ‌గ‌డుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వై.వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
01-07-2025 03:41 PM
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు, పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది, కాబట్టి నాయకుల దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే...
01-07-2025 02:09 PM
గత ప్రభుత్వంలో 600,700 బిల్లులు కట్టేవాళ్ళు ఇప్పుడు 1500 నుంచి 3000రూపాయల వరకు కట్టాల్సియాన్ దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని భరత్ పేర్కొన్నారు
01-07-2025 12:55 PM
రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.
01-07-2025 12:52 PM
కేవలం శ్రీకాంత్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన‌ వ్యక్తి కావడంతోనే ఇలాంటి కక్షపూరిత చర్యలకు దిగార‌ని త‌ప్పుప‌ట్టారు

Pages

Back to Top