స్టోరీస్

16-05-2025

16-05-2025 10:36 PM
లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
16-05-2025 07:49 PM
తాడేపల్లి:    నాడు సీఎం  వైయస్‌ జగన్‌ వద్ద కార్యదర్శిగా పని చేసినఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసినప్పటికీ, వ
16-05-2025 07:46 PM
నాడు ఏలేరు స్కామ్‌ నుంచి నేడు స్కిల్ స్కామ్ వరకు దేనిపైనా విచారణ ముందుకు సాగనివ్వకుండా ఆయన తన పరపతిని, డబ్బును వినియోగించి స్టేలు తెచ్చుకుని కొనసాగుతున్నారు.
16-05-2025 05:22 PM
 ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల...
16-05-2025 04:43 PM
రాష్ట్రంలో ఏ మంచి జరిగిన తానే చేసినట్టు, ఏ చెడు జరిగినా దానికి వైయస్‌ జగనే కారణమని చెప్పడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడి హత్య జరిగితే,...
16-05-2025 03:13 PM
వైయస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంస్కరణలను కక్షసాధింపుతో నాశనం చేస్తున్నారు.
16-05-2025 03:03 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించ‌గా, మురళీ నాయక్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైయ‌స్...
16-05-2025 02:45 PM
ఒకవైపు సర్‌ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్‌ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి
16-05-2025 02:33 PM
కౌన్సిల్ సమావేశంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ తీసుకున్న నిర్ణయాలను చూసి ఓర్వలేక సమావేశం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
16-05-2025 10:35 AM
ఇద్దరూ సీనియర్‌ సిటిజన్స్ అన్న విషయాన్నికూడా సిట్‌ మరిచిపోయింది

15-05-2025

15-05-2025 08:04 PM
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు.
15-05-2025 04:48 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాది హామీ ఉద్దేశమే దెబ్బ తింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు.
15-05-2025 03:29 PM
 కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ముస్లింలను ఇప్పటివరకు  ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారికీ చట్ట సభల్లో  సముచిత స్థానం, ఉన్నత పదవులు ఇచ్చింది లేద‌న్నారు
15-05-2025 03:19 PM
‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు.
15-05-2025 03:07 PM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలపై లేదు. రబీ ధాన్యం అమ్ముకునే దిక్కులేక రైతులు పడుతున్న అవస్థలను చూసైనా ఆయన మొద్దు నిద్ర వీడాలి.
15-05-2025 02:54 PM
2019 ఎన్నిక‌ల్లో ఐదుగురు ముస్లింల‌ను ఎమ్మెల్యేలుగా శాస‌న స‌భ‌కు పంపించారు. మ‌రో న‌లుగురికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇచ్చారు. అందులోనూ ముస్లిం మ‌హిళ‌ల‌ను కూడా ఎమ్మెల్సీలు చేసిన ఘ‌న‌త వైయ‌స్ జగ‌న్‌ది.
15-05-2025 01:13 PM
ఈ ఎన్నికల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఈ నెల 19 వ తేదీన జరపాలని నోటిఫికేషన్ ఇచ్చారు.
15-05-2025 12:50 PM
దళిత కార్పొరేటర్ కు  ఈ ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయింది. తిరుపతి లో ఎన్నడు లేని విధంగా హత్య రాజకీయాలు పెంచి పోషిస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ నేత‌లు హత్య...
15-05-2025 11:37 AM
2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్‌ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు.  మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు
15-05-2025 10:42 AM
రాష్ట్రంలో కౌలురైతులకు కార్డులను జారీ చేయడం ద్వారా ప్రభుత్వ పరంగా రైతాంగానికి అందించే అన్ని పథకాలను వారీకి వర్తింపచేసేవారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, కౌలురైతులను...

14-05-2025

14-05-2025 06:06 PM
గ‌తంలో అంగ‌న్‌వాడీల‌తో క‌లిపి నాలుగు రకాల స్కూల్స్ ఉంటే, వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 117 ద్వారా 6 ర‌కాల స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టారు
14-05-2025 02:57 PM
అధికారంలో ఉన్న‌ప్పుడే అభివృద్ధి చేయ‌డం కాదు..ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి గ‌త ప్ర‌భుత్వంలో చేప‌ట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ల‌డ‌మే వైయ...
14-05-2025 11:11 AM
రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులుండగా, వారిలో సొంత భూమి సెంటు కూడా లేని కౌలుదారుల సంఖ్య 10లక్షల పైమాటే. బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమయ్యే వీరు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి రూ.3...
14-05-2025 09:17 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్ర‌భుత్వం ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ కోరారు.

13-05-2025

13-05-2025 06:32 PM
మన మహిళలంతా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసింది. చంద్రబాబు పాలనలో మహిళా లోకం కుమిలిపోతుంది, నాడు జగనన్న హయాంలో మహిళా పక్షపాత ప్రభుత్వం కొనసాగింది.
13-05-2025 05:18 PM
గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది
13-05-2025 04:30 PM
దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని కొనసాగిస్తూ, ఈ ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని...
13-05-2025 04:23 PM
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.  
13-05-2025 04:12 PM
వలపర్ల కల్పన పట్ల పోలీసుల అత్యంత దారుణంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3:30 కు తాడికొండ సిఐ వాసు అత్యంత దారుణంగా ఆమెను అరెస్ట్ చేశారు.
13-05-2025 03:56 PM
`వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం. ఆయ‌న త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలి. జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించింది

Pages

Back to Top