Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఏపీలో మీడియా ట్రైల్ జరుగుతోంది
పోలీసులకు సహకరించిన తోపుదుర్తిపై అక్రమ కేసు
సగర కులస్తులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
వేమిరెడ్డి కబంధ హస్తాలో మైనింగ్
ఆక్వా రైతులను గాలికి వదిలేశారు
రాజధానిలో పేదలు ఉండకూడదా చంద్రబాబు?
రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు
అశ్విన్ ఆరాధ్యకు కన్నీటి వీడ్కోలు
అన్నం పెట్టే రైతులకు సున్నమా?
స్టోరీస్
04-05-2025
ఏపీలో మీడియా ట్రైల్ జరుగుతోంది
04-05-2025 06:19 PM
కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్...
పోలీసులకు సహకరించిన తోపుదుర్తిపై అక్రమ కేసు
04-05-2025 06:15 PM
జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది...
సగర కులస్తులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
04-05-2025 06:09 PM
కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.
వేమిరెడ్డి కబంధ హస్తాలో మైనింగ్
04-05-2025 06:04 PM
కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్ పీరియడ్ 50 ఏళ్లు దాటినా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం లేదు. ఈ మైన్స్పై పెనాల్టీలు విధించి వసూలు చేస్తే...
03-05-2025
ఆక్వా రైతులను గాలికి వదిలేశారు
03-05-2025 04:27 PM
రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే గోవద ప్రోత్స హిస్తున్నారు.
రాజధానిలో పేదలు ఉండకూడదా చంద్రబాబు?
03-05-2025 03:59 PM
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు.
రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ
03-05-2025 03:36 PM
. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు...
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు
03-05-2025 03:17 PM
ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు
అశ్విన్ ఆరాధ్యకు కన్నీటి వీడ్కోలు
03-05-2025 02:52 PM
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్పై కూటమి నేతలు తప్పుడు కేసు బనాయించి జైల్కు పంపించారు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న లోకేష్కు.. తన కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి...
అన్నం పెట్టే రైతులకు సున్నమా?
03-05-2025 02:29 PM
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న...
సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత
03-05-2025 02:12 PM
ఎల్జీ పొలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ. కోటి నష్ట పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రసాద్ స్కీం లో సింహాచలం దేవస్థానానికి రూ. 54 కోట్లు మంజూరు చేశారని
`కూటమి`లో నో స్కిమ్స్.. ఓన్లీ స్కామ్స్
03-05-2025 01:02 PM
ప్రభుత్వం ఉందా.. పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజల్లో కల్గుతుంది. సైదాపురంలోని క్వార్జ్ కూడా దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నారు. మైన్స్ ఓనర్స్ ని బెదిరించి.. 50 శాతం వాటాను మాఫియా లాక్కుంటుంది....
02-05-2025
ఏపీ హైకోర్టులో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్
02-05-2025 09:50 PM
ఈ చర్య చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, తదుపరి చర్యలన్ని నిలుపువేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న అప్పిరెడ్డి. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఆటో బోల్తాపడి నలుగురు మృతిచెందడంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
02-05-2025 09:45 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణమా?
02-05-2025 03:07 PM
అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా డైలాగ్ మాదిరిగా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా...
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కారును అడ్డుకున్న కూటమి నేతలు
02-05-2025 02:50 PM
బాధితుల పరామర్శించి సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కారును కూటమి నేతలు అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేశారు
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట..
02-05-2025 02:31 PM
తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది.
అమరావతి పేరిట బాబు భూదందా
02-05-2025 01:35 PM
అమరావతి నిర్మాణంపై గురువారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ...
సింహాచలం దుర్ఘటన చాలా బాధాకరం
02-05-2025 01:28 PM
ప్రజలు ప్రాణాలు పోతాయనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని, అంత మంది భక్తులు మృత్యువాత పడితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచ...
పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
02-05-2025 07:52 AM
చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మ ఒడిగానీ, విద్యా దీవెన గానీ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు
2024 జనవరిలోనే సమగ్ర కుల గణన పూర్తి చేశాం
02-05-2025 07:40 AM
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయంను వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది. మనదేశంలో ప్రతి పదేళ్లకోసారి కేంద్రం జనగణన చేయాలని ఆర్టికల్ 246, క్లాజ్ 69 చెబుతోంది. వైయస్ జగన్ పాలనలో...
01-05-2025
అన్నమయ్య డ్యామ్ నిర్మాణంపై సర్కార్ నిర్లక్ష్యం
01-05-2025 06:00 PM
ఈ డ్యామ్ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు సాగునీరు సమస్య తీవ్రమైందన్నారు మిథున్రెడ్డి. ఇప్పటికైనా డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి అంటే 13 గ్రామాలే కాదని
సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే
01-05-2025 05:31 PM
సింహాచలం చందనోత్సవం నాడు లక్షలాధి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు సింహాచలంకు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని...
రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో..
01-05-2025 05:18 PM
కులగణనను వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది
01-05-2025 03:45 PM
కులాల వారీగా జనగణన గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వైయస్ఆర్సీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. 1931లొ దేశవ్యాప్తంగా కులగణన జరిగింది. తరువాత సమగ్ర కులగణన చేసిన దాఖలాలు లేవు.
ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలే
01-05-2025 02:48 PM
మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపారని ఆక్షేపించారు.
‘కుల గణన’ నిర్ణయంపై వైయస్ జగన్ హర్షం
01-05-2025 02:32 PM
2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం
వైయస్ జగన్ కార్మిక పక్షపాతి
01-05-2025 02:12 PM
పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా చూసిన వైయస్ జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేసారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9 వేల నుంచి 18 వేలకు, ఆతర్వాత 20వేలకు పెంచారని అన్నారు.
సర్కార్ నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు
01-05-2025 01:21 PM
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.
కులాల వారీ జనగణనకు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
01-05-2025 01:02 PM
డీబీటీ పథకాల అమలుతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »