Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తప్పుడు ప్రచారాలతో వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు
పోలీసులు పట్టించుకోవడం లేదు..కేసును సుమోటోగా స్వీకరించాలి
యథేచ్ఛగా టీడీపీ దాడులు
ఈవీఎంలతో మోసం చేశారు
నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు
నేడు వైయస్ఆర్సీపీ ఎంపీలతో వైయస్ జగన్ భేటీ
టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం
దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు
ఎవరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడి
స్టోరీస్
15-06-2024
తప్పుడు ప్రచారాలతో వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు
15-06-2024 08:22 PM
మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమి పార్టీలకు ప్రజలు అప్పటిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుగా దిగజారుతోంది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్.జగన్మోహన్...
పోలీసులు పట్టించుకోవడం లేదు..కేసును సుమోటోగా స్వీకరించాలి
15-06-2024 02:47 PM
‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్కుమార్.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్చంద్ కాళ్లు పట్టుకున్నాడు.
యథేచ్ఛగా టీడీపీ దాడులు
15-06-2024 11:28 AM
వైయస్ఆర్ హెల్త్క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైయస్ జగన్, మేకపాటి విక్రమ్రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను...
ఈవీఎంలతో మోసం చేశారు
15-06-2024 11:21 AM
నియోజకవర్గాలలో పోలైన ఓట్లు, ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాలలో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని...
14-06-2024
నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు
14-06-2024 01:47 PM
నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది.
నేడు వైయస్ఆర్సీపీ ఎంపీలతో వైయస్ జగన్ భేటీ
14-06-2024 09:24 AM
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో.. నేటి వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కీలకం కానుంది. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం...
టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం
14-06-2024 09:20 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి,...
13-06-2024
దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు
13-06-2024 04:14 PM
ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం...
ఎవరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు
13-06-2024 04:03 PM
ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది...
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడి
13-06-2024 03:48 PM
టోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్సీలతో వైయస్ జగన్ భేటీ..
13-06-2024 12:50 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైయస్ జగన్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని సూచించారు.
టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం
13-06-2024 12:00 PM
అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (...
12-06-2024
ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలి
12-06-2024 04:14 PM
చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి.. కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ...
వైయస్ జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
12-06-2024 11:04 AM
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని...
రేయ్.. మాధవ్.. నిన్ను చంపుతాం
12-06-2024 10:53 AM
ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల...
వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా విధ్వంసాలు
12-06-2024 10:44 AM
ఎక్కడికక్కడ వైయస్ఆర్సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైయస్ఆర్సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘...
11-06-2024
వైయస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు
11-06-2024 06:13 PM
వైయస్ జగన్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంక...
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత
11-06-2024 06:03 PM
సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
వైయస్ఆర్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
11-06-2024 11:20 AM
అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్ వచి్చందని,...
నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు
11-06-2024 11:17 AM
సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ...
నా రాజకీయ ప్రయాణం జగనన్నతోనే..
11-06-2024 11:12 AM
వైఎస్ జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తనను గెలిపించిన పాడేరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
10-06-2024
వైయస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం
10-06-2024 03:43 PM
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న...
టీడీపీ అరాచక కాండపై పోరాటానికి వైయస్ఆర్సీపీ సిద్ధం
10-06-2024 09:53 AM
వైయస్ఆర్సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని...
ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
10-06-2024 09:50 AM
వైయస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్కుమార్ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్చంద్ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు.
09-06-2024
ప్రధాని నరేంద్రమోదీకి వైయస్ జగన్ అభినందనలు
09-06-2024 08:52 PM
పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆగని టీడీపీ అరాచకం
09-06-2024 07:48 PM
అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లో వైయస్ఆర్సీపీ కార్యకర్త భాషా టైలరింగ్ దుకాణంపై దాడి చేశారు. రెండు టైలరింగ్ దుకాణాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. దుకాణంలోని టైలరింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీ,...
08-06-2024
వైయస్ఆర్సీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం
08-06-2024 03:36 PM
వైయస్ఆర్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని కొడాలి నాని ధ్వజమెత్తారు.
టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణం
08-06-2024 03:18 PM
రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు
వైయస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
08-06-2024 03:11 PM
వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.
ఎస్కేయూలో వైయస్ఆర్ విగ్రహం తొలగింపు
08-06-2024 03:08 PM
పాలక మండలి సభ్యుల్లో సింహభాగం వైయస్ఆర్ విగ్రహం తొలగించడానికి సమ్మతించలేదు. అయినప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా శుక్రవారం ఉదయమే విగ్రహాన్ని తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »