స్టోరీస్

15-05-2024

15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
15-05-2024 12:11 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
15-05-2024 11:21 AM
తాడేప‌ల్లి: పోలింగ్ వేళ‌, మ‌రుస‌టి రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
15-05-2024 11:15 AM
విశాఖ‌ప‌ట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయ‌స్‌ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్

14-05-2024

14-05-2024 05:27 PM
స‌చివాల‌యం: ప‌ల్నాడు జిల్లా కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌ల దాష్టీకంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
14-05-2024 04:43 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.
14-05-2024 04:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు.
14-05-2024 01:50 PM
స‌త్తెన‌ప‌ల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందని మంత్రి,
14-05-2024 12:22 PM
నరసరావుపేట: ఓట‌మి భ‌యంతో టీడీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌

13-05-2024

13-05-2024 08:48 PM
తాడేపల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని..
13-05-2024 07:29 PM
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
13-05-2024 04:42 PM
టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
13-05-2024 04:37 PM
టిడిపి - జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు.
13-05-2024 02:08 PM
ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని..
13-05-2024 01:47 PM
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ...
13-05-2024 11:46 AM
బాపట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడికి ప్ర‌య‌త్నించారు.
13-05-2024 11:32 AM
శ్రీకాకుళంలో కొనసాగుతున్న పోలింగ్‌..ఓటు వేసిన మంత్రి ధర్మన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పలువురు నేతలు  
13-05-2024 10:18 AM
గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.
13-05-2024 08:25 AM
అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్‌ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు...
13-05-2024 08:16 AM
సీఎం వైయ‌స్ జగన్‌ సుపరిపాలనపై సాను­­కూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్‌) ఓటు­తో వైయ‌స్ఆర్‌సీపీ మరో­సారి చారి­త్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
13-05-2024 08:05 AM
పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంప‌తులు త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
13-05-2024 07:55 AM
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

12-05-2024

12-05-2024 10:33 PM
తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారు.
12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
12-05-2024 06:32 PM
సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం వైయ‌స్ జగన్.  
12-05-2024 06:29 PM
ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు.
12-05-2024 06:16 PM
క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల...
12-05-2024 06:11 PM
మహిళాలకు భద్రత లేకుండా చేస్తున్నార‌ని చెప్పారు. "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని వారు కోరారు.

11-05-2024

11-05-2024 10:32 PM
ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.
11-05-2024 10:28 PM
కాంగ్రెస్ ఎంపీ పదవిని వదులుకొని...కాంగ్రెస్ అరాచకాలను,వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సొంతంగా పార్టీ స్దాపించి సీఎం అయిన గొప్ప నాయకుడు జగన్.

Pages

Back to Top