స్టోరీస్

29-04-2024

29-04-2024 12:00 PM
2019 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు పరిచిన ఏకైక నాయకుడు జగనన్న అని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి సుధా, క‌డప‌ ఎంపీ అభ్య‌ర్థి వైయ‌స్ అవినాష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని...
29-04-2024 11:30 AM
‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ...
29-04-2024 11:26 AM
వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది  అడంగల్‌–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్‌ ఫోన్‌ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు.  ఏ ఈ–సేవ...
29-04-2024 11:21 AM
వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైయ‌స్‌ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు.   
29-04-2024 11:05 AM
అన‌కాప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం చేరుకున్నారు.
29-04-2024 10:56 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

28-04-2024

28-04-2024 09:14 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం  పార్లమెంట్ పరిధిలో  పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో  జరిగే సభ లో పాల్గొంటారు
28-04-2024 09:09 PM
వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టోకు ఆక‌ర్శితులై టీడీపీ వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు వారు తెలిపారు.
28-04-2024 09:01 PM
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
28-04-2024 08:50 PM
జగన్‌ గారి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. విప్లవాత్మకమైన పరిపాలన విధానాలకు మరో మారు మద్ధతు పలకాలనే ఆవశ్యకతను ప్రజలకు గుర్తుచేస్తోంది.
28-04-2024 08:44 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిఇ ప్రకటించిన మేనిఫెస్టోపై  రామోజీతో పాటు పచ్చమీడియా, టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ స
28-04-2024 07:31 PM
151 సీట్లను గెలుచుకుని ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
28-04-2024 07:25 PM
- ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో  అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు 
28-04-2024 07:21 PM
చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
28-04-2024 05:58 PM
తాడేప‌ల్లి: మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  చుర‌క‌లంటించారు.
28-04-2024 05:42 PM
చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు.
28-04-2024 03:17 PM
మాకు ఓటేశారు క‌నుక‌నే శ్రీ‌కాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్ప‌త్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్ట‌ర్ల‌ను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిట‌ల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా...
28-04-2024 03:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
28-04-2024 03:05 PM
మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత,
28-04-2024 02:52 PM
ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల...
28-04-2024 11:27 AM
అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు.
28-04-2024 09:02 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

27-04-2024

27-04-2024 08:18 PM
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ల‌పై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది
27-04-2024 06:03 PM
నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితం. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. తమ పార్టీ ఎజెండా ఇది...
27-04-2024 05:50 PM
2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్‌లో...
27-04-2024 05:34 PM
పేద వాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మ్యానిఫెస్టో ఉంది  
27-04-2024 05:25 PM
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు వైయ‌స్ జ‌గ‌న్ ఇవ్వ‌లేద‌న్నారు. 
27-04-2024 04:11 PM
లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్‌...
27-04-2024 04:04 PM
తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి లో త్రిభువని సర్కిల్ లో  జరిగే సభ లో పాల్గొంటారు. ఆ త‌రువాత‌ మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ని కందుకూరులో కె ఎం సి సర్కిల్ లో  జరిగే ప్రచార సభలో...
27-04-2024 03:46 PM
మీ ఇంటిపై మా పార్టీ జెండా కట్టారా లేదా అన్నది కూడా చూడలేదు. పథకాల వర్తింపునకు అర్హతే ప్రామాణికంగా అమలు చేశాం. దాని వల్ల మీ కుటుంబంలో మీ జీవనం హాయిగా సాగింది. ఎవరికీ తలవంచకుండా జీవించేందుకు వీలుగా...

Pages

Back to Top