మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సహజ వనరులే ఏపీ సంపద
11 Nov 2019 5:43 PM
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
ముంబై: సహజ వనరులే ఆంధ్రప్రదేశ్ సంపద అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. పెట్రో, కెమికల్, న్యాచురల్ గ్యాస్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముంబైలో జరిగిన సదస్సులో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఏపీకి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటా పెంచుతామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.