కేంద్ర సలహా సంఘాల్లో వైయస్ఆర్‌సీపీ ఎంపీల నియామకం

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వశాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలను పూర్తి చేసింది. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పలువురు సలహాసంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ అవకాశం దక్కించుకున్న వారిలో సీనియర్ ఎంపీలు, తొలిసారిగా ఎంపీ అవకాశం దక్కించుకున్న వారు కూడా ఉండటం విశేషం.

వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వివరాలివే... 

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ -  మిథున్ రెడ్డి
కేంద్ర ఆర్థిక శాఖ -   మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి
ఆరోగ్యశాఖ - వంగా గీత
పశువు మత్స్యశాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు
చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి
ఆహార శుద్ధి  పరిశ్రమల శాఖ -  జి మాధవి
విద్యుత్ శాఖ -  రఘురామకృష్ణంరాజు
జలశక్తి శాఖ - బ్రహ్మానందరెడ్డి
గృహ పట్టణ వ్యవహారాల శాఖ-  సత్యనారాయణ
అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్
వ్యవసాయ రైతు సంక్షేమం -  బెల్లాన చంద్రశేఖర్
భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాన్ని భరత్
రవాణా జాతీయ రహదారులు -  డాక్టర్ సంజీవ్ కుమార్
మహిళా శిశు సంక్షేమ శాఖ - చింత అనురాధ
పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప
హోం శాఖ - గోరంట్ల మాధవ్
ఉక్కు శాఖ -  నందిగామ సురేష్
షిప్పింగ్ -  తలారి రంగయ్య
విదేశాంగ శాఖ -  సత్యవతి
రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి
విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

 

Read Also: మనసున్న మారాజు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

Back to Top