కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు
10 Dec 2019 9:53 AM
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అసెంబ్లీ: మహిళల భద్రతపై చర్చకు మహిళా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు వినలేదని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.