మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు
10 Dec 2019 9:53 AM
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అసెంబ్లీ: మహిళల భద్రతపై చర్చకు మహిళా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు వినలేదని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.