ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
టీడీపీ సభ్యులకు అంత ఉలికిపాటు ఎందుకు?
10 Dec 2019 9:16 AM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అసెంబ్లీ: ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులకు ఎందుకంత ఉలికిపాటు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. వంశీ మాట్లాడకముందే టీడీపీ సభ్యులు ఉలికిపడుతున్నారని పేర్కొన్నారు. సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కుందన్నారు. సభ్యుడు మాట్లాడేందుకు సభాపతికి అన్ని హక్కులున్నాయన్నారు.