రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీ సభ్యులకు అంత ఉలికిపాటు ఎందుకు?
10 Dec 2019 9:16 AM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అసెంబ్లీ: ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులకు ఎందుకంత ఉలికిపాటు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. వంశీ మాట్లాడకముందే టీడీపీ సభ్యులు ఉలికిపడుతున్నారని పేర్కొన్నారు. సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కుందన్నారు. సభ్యుడు మాట్లాడేందుకు సభాపతికి అన్ని హక్కులున్నాయన్నారు.