Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సాత్విక్–చిరాగ్ జోడీకి వైయస్ జగన్ అభినందనలు
డీఎస్సీ అక్రమాలకు ఇసుక పేరుతో డైవర్షన్
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైయస్ఆర్సీపీ ధర్నా
గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరం
మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఐదుగురు మృతి విషాదకరం
వెన్నుపోటుకు రెండేళ్లు..
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
రెండేళ్ల వెన్నుపోటుపై నిరసన అన్నందుకే కేఎన్నార్పై సిట్ వేధింపులు
స్టోరీస్
31-05-2026
సాత్విక్–చిరాగ్ జోడీకి వైయస్ జగన్ అభినందనలు
31-05-2026 10:16 PM
"కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్–2026 పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి హృదయపూర్వక అభినందనలు.
డీఎస్సీ అక్రమాలకు ఇసుక పేరుతో డైవర్షన్
31-05-2026 10:12 PM
ఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెర...
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
31-05-2026 10:07 PM
రాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం...
రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే
31-05-2026 05:39 PM
రెండేళ్ల పాటు సాగిన వ్యవస్దీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ, ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం....
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైయస్ఆర్సీపీ ధర్నా
31-05-2026 04:11 PM
డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరం
31-05-2026 04:02 PM
మృతుల కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన
మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఐదుగురు మృతి విషాదకరం
31-05-2026 03:58 PM
ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.
30-05-2026
వెన్నుపోటుకు రెండేళ్లు..
30-05-2026 08:09 PM
గత రెండేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సజ్జల విమర్శించారు.
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
30-05-2026 07:04 PM
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి.
రెండేళ్ల వెన్నుపోటుపై నిరసన అన్నందుకే కేఎన్నార్పై సిట్ వేధింపులు
30-05-2026 06:11 PM
పాలనా పరంగా చంద్రబాబు రెండేళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రభుత్వంపై ఎక్కడ చూసినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది
దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి
30-05-2026 06:06 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం.
నీట్ పేపర్ లీక్ ను మించిన స్కాం డీఎస్సీ
30-05-2026 05:29 PM
ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు చూస్తే పూటలో పనికిమాలిన నిర్ణయం, రోజుకో దగ్గర రౌడీయిజం, వారానికో అప్పు, నెలకో కుంభకోణం, ఆరునెలకు ఎక్కడో చోట ఓ కొండను మింగేయడంలా ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా...
జూన్ 10లోపు విద్యుత్ సబ్సిడీ హామీ అమలు చేయాలి
30-05-2026 02:45 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ...
మహానాడు కాదు.. మాయనాడు
30-05-2026 02:40 PM
రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకాణి పూజిత ఆరోపించారు
వైయస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడిపై హత్యాయత్నం
30-05-2026 02:36 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించిన వారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్ఏలదే కీలక బాధ్యత
30-05-2026 02:33 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అక్రమంగా పేర్లు చేర్చడం లేదా తొలగించే ప్రయత్నాలపై బీఎల్ఏలు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పరిరక్షణ అందరి బాధ్యత
30-05-2026 02:30 PM
గంగాధరనెల్లూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి నిజమైన ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అప్రమత్తంగా పనిచేయాలని వైయస్ఆర్సీప
ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి
30-05-2026 02:19 PM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
29-05-2026
హైబ్రిడ్ రాజకీయాలే చంద్రబాబు అసలు అజెండా
29-05-2026 08:51 PM
నిన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన చాలా విచిత్రంగా అనిపించింది. హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు...
గాదె వెంకటరెడ్డి గారి మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-05-2026 05:15 PM
దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు
‘లూలూ’ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర
29-05-2026 05:13 PM
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు, వాటిని లూలూకు కట్టబెట్టి కాజేసేందుకే ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైయ
దగా డీఎస్సీపై పోటెత్తిన నిరుద్యోగులు
29-05-2026 05:02 PM
మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరులో వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో...
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
29-05-2026 04:27 PM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు
టీడీపీ మహానాడు ఓ మహానాటకం
29-05-2026 01:34 PM
మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు.
హైకోర్టు ఆదేశాలన్నా స్పీకర్ కి లెక్కలేదు
29-05-2026 01:26 PM
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా అప్రజాస్వామ్య, అనైతిక విధానాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కలిసి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్నారు
కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలి
29-05-2026 01:19 PM
వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
29-05-2026 01:06 PM
ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర కీలకమని నేతలు పేర్కొన్నారు.
మహానాడులో ప్రజా సమస్యలపై మౌనం
29-05-2026 12:18 PM
మహానాడు రెండు రోజుల పాటు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేరునే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలకే పరిమితమైందని రాచమల్లు అన్నారు.
‘బోత్ కెన్ నాట్ బి సేమ్’.. లోకేష్
29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైయస్ఆర్సీపీ హితవు పలికింది
28-05-2026
దగా డీఎస్సీ..మెగా స్కామ్
28-05-2026 08:10 PM
చంద్రబాబు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. తన శాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నట్లు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »