స్టోరీస్

19-05-2026

19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
19-05-2026 03:45 PM
గ్రామంలోని సర్వే నంబర్ 308 పరిధిలో ఉన్న పెద్ద ఊరకుంట సమీపంలోని బీసీ కాలనీలో గుంతలు తీయడానికి పొక్లైన్‌లు, ట్రాక్టర్లు మోహరించారని తెలిపారు.
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
19-05-2026 03:16 PM
 చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్‌ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ఆర్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న ఈనాడు ప‌త్రిక బీసీల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంది. రాష్ట్ర జ‌నాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్య‌ను ప్ర‌స్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్య‌ను కావాల‌నే ప్ర‌స్తావించ‌లేదు.

18-05-2026

18-05-2026 05:47 PM
కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలంటే 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న నేనే ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌చారం చేసుకుని చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి వ‌...
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
18-05-2026 04:41 PM
 ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో...
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
18-05-2026 03:55 PM
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్‌వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు
18-05-2026 03:42 PM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ
18-05-2026 02:47 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి,
18-05-2026 02:41 PM
ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు.
18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్‌రావు
18-05-2026 02:04 PM
పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 
18-05-2026 01:48 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు రాష్ట్రవ్యాప్తంగా
18-05-2026 01:06 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు...
18-05-2026 08:20 AM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండేళ్లుగా ప్ర‌జ‌లను వంచ‌న‌, ద‌గా చేస్తూనే ఉంది.  ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని లోకేష్‌, చంద్ర‌బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...

17-05-2026

17-05-2026 07:47 PM
   చంద్రబాబు తన పాలనలో  24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
17-05-2026 10:26 AM
తాడేప‌ల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు

16-05-2026

16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

Pages

Back to Top