Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
టీటీడీ పవిత్రత పరిరక్షణకు చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ నిరసన
రైల్వే కోడూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‘గా మార్చిన కూటమి ప్రభుత్వం
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు
కడపలో వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై పులివెందులలో నిరసన
స్టోరీస్
04-04-2026
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
04-04-2026 07:42 PM
చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం.
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
04-04-2026 07:39 PM
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొ
అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
04-04-2026 04:03 PM
రాజధాని ఏర్పాటులో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని, అది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ముందుగానే ఆలోచించారని చెప్పారు.
టీటీడీ పవిత్రత పరిరక్షణకు చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ నిరసన
04-04-2026 03:56 PM
పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
రైల్వే కోడూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
04-04-2026 03:52 PM
ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల...
ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‘గా మార్చిన కూటమి ప్రభుత్వం
04-04-2026 03:39 PM
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు...
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
04-04-2026 11:31 AM
బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల వంటి పవిత్ర సంస్థకు చైర్మన్గా కొనసాగడం తగదన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు...
బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు
04-04-2026 11:06 AM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం
కడపలో వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
04-04-2026 11:02 AM
ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నోటీసులు
బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై పులివెందులలో నిరసన
04-04-2026 10:59 AM
టిటిడి చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి, సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్...
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ఆందోళన..
04-04-2026 10:56 AM
పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించడంపై భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కట్టడి చేయడం సరికాదని, మీడియా స్వేచ్ఛను అణిచివేయడం అనేది అన్యాయమని ఆయన...
వైయస్ఆర్ జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి
04-04-2026 10:50 AM
ఆందోళనకు హాజరు కాకూడదని ముందస్తుగా హెచ్చరిస్తూ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విజయవాడ ఈస్ట్ బైపాస్ కోసం ప్రజల ఐక్యపోరాటం
04-04-2026 10:48 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్లో ఈ ఈస్ట్ బైపాస్ కీలక భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా సహజసిద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని,
03-04-2026
రాజ్యసభలో వైయస్ఆర్సీపీ గొంతు నొక్కే కుట్ర
03-04-2026 07:16 PM
అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు. రాజధాని ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీకే వైయస్ఆర్సీపీ వ్యతిరేకం. బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్ర...
కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన.
03-04-2026 07:13 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి, రాష్ట్రం ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మారింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి...
మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మంత్రం
03-04-2026 07:10 PM
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం...
రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచక పాలన
03-04-2026 07:01 PM
నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే...
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
03-04-2026 06:58 PM
రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్. మనం గతంలో విశాఖను గ్రోత్ కారిడార్...
కులాల కుంపట్లు రాజేస్తున్న చంద్రబాబే పెద్ద సైకో
03-04-2026 06:54 PM
అమరావతి బిల్లును పార్లమెంట్లో పెట్టగానే రాష్ట్ర ప్రజల తలరాతలు మారిపోయినట్టే కూటమి నాయకులు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమరావతి రాజధాని టోక్యో, సింగ...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా?:
03-04-2026 03:14 PM
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎం
ప్రజల మధ్యే నాయకత్వం
03-04-2026 03:11 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
03-04-2026 03:06 PM
ప్రతినిధి బృందంలో లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
03-04-2026 03:02 PM
‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు...
అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం
03-04-2026 03:00 PM
పోలీసు హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయన నీతి తప్పితే ఎలా? వైయస్ఆర్సీపీనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టును ఉద్దేశించి సీఐ మాట్లాడిన మాటలను ఎలా
ప్రేమ, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
03-04-2026 11:12 AM
పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.
02-04-2026
పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే హల్చల్ దారుణం
02-04-2026 11:06 PM
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొన్న నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11.30 వరకూ దాదాపు పది గంటల...
అనితా.. నోటిని అదుపులో పెట్టుకో
02-04-2026 07:01 PM
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
02-04-2026 06:57 PM
అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశాడని, ఆ దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే రాజధాని చట్టబద్ధత పేరుతో డైవర్షన్ డ్రామా నడిపాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్య...
వైయస్ జగన్ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
02-04-2026 06:47 PM
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయస్ జగన్కు ఆశీర్వచనం అందజేశారు.
వైయస్ జగన్ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ…
02-04-2026 06:41 PM
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »