Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అనితా.. నోటిని అదుపులో పెట్టుకో
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
వైయస్ జగన్ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
వైయస్ జగన్ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ…
సంక్షోభ కేంద్రాలుగా మారిన సంక్షేమ హాస్టళ్లు
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి వద్దు..
వైయస్ జగన్ను కలిసిన నూతన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం
మచిలీపట్నం సీఐ ఓవరాక్షన్
రుద్ర ఇన్ఫ్రా పనులపై సమగ్ర విచారణ జరిపించాలి
స్టోరీస్
02-04-2026
అనితా.. నోటిని అదుపులో పెట్టుకో
02-04-2026 07:01 PM
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
02-04-2026 06:57 PM
అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశాడని, ఆ దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే రాజధాని చట్టబద్ధత పేరుతో డైవర్షన్ డ్రామా నడిపాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్య...
వైయస్ జగన్ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
02-04-2026 06:47 PM
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయస్ జగన్కు ఆశీర్వచనం అందజేశారు.
వైయస్ జగన్ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ…
02-04-2026 06:41 PM
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షోభ కేంద్రాలుగా మారిన సంక్షేమ హాస్టళ్లు
02-04-2026 06:27 PM
మొదటిసారి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని అన్నారు. అటు ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు కేజీబీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి వద్దు..
02-04-2026 05:34 PM
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నదే జగన్ విజన్ అని ఆయన వివరించారు. విజయవాడ-గుంటూరు మధ్య సెక్రటేరియట్, హైకోర్టు నిర్మిస్తే, కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఇది...
వైయస్ జగన్ను కలిసిన నూతన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
02-04-2026 05:09 PM
వైయస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం
02-04-2026 05:02 PM
మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు అని శ్రీ వైయస్ జగన్...
మచిలీపట్నం సీఐ ఓవరాక్షన్
02-04-2026 03:25 PM
నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు.
రుద్ర ఇన్ఫ్రా పనులపై సమగ్ర విచారణ జరిపించాలి
02-04-2026 03:10 PM
ఆర్ & బీ ఎస్ఈ కూడా ఆ సంస్థకు గుర్తింపు ఇవ్వలేదని లేఖ ఇచ్చినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల పనులు ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. కనీస పత్రాల...
అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైయస్ఆర్సీపీ వ్యతిరేకం…
02-04-2026 02:55 PM
ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.
రాజ్యసభలో ఏపీ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన
02-04-2026 02:23 PM
ఇప్పటికే పే రివిజన్ కమిషన్ (PRC) ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని, డిఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలుగా చెల్లించకుండా ఉన్నారని విమర్శించారు.
గూడూరు ఆర్ఓబీ పనులు త్వరగా పూర్తి చేయాలి
02-04-2026 01:03 PM
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర రవాణా సదుపాయాలు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు గూడూరు ఆర్ఓబీ పూర్తి చేయడం అత్యంత అవసరమని గురుమూర్తి వివరించారు
ఒక్క పేద మహిళకైనా ఇల్లు కట్టించారా?
02-04-2026 01:00 PM
తమ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 71 వేల ఎకరాలు కేటాయించి, 31 లక్షల 19 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేసి అందించామని పేర్కొన్నారు.
ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి
02-04-2026 12:32 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్...
క్రెడిట్ చోరీ తప్ప కూటమి చేసింది ఏమీ లేదు
02-04-2026 12:25 PM
నేడు కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ, వరద ముప్పు నివారణ చర్యలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలల నిర్మాణం...
వైయస్ జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యం
02-04-2026 12:09 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంజనేయుడి ధైర్యం, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక
02-04-2026 09:48 AM
శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. రామ కార్యమే నా ధర్మం అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన.
01-04-2026
దేశంలో అతి పెద్ద స్కామ్కు క్యాపిటల్ అమరావతి
01-04-2026 07:16 PM
రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
మంత్రి సవిత సొంత పంచాయతీలో మొదలైన తిరుగుబాటు
01-04-2026 03:42 PM
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి
ఇసుక దోపిడీపై వైయస్ఆర్సీపీ నిరసన..
01-04-2026 03:36 PM
మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు
ఏప్రిల్ 4న రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
01-04-2026 03:27 PM
బీఆర్ నాయుడు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
01-04-2026 03:14 PM
ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింది
01-04-2026 02:40 PM
కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని
ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
01-04-2026 02:34 PM
దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,..
బొత్స సత్యనారాయణను పరామర్శించిన అంబటి రాంబాబు
01-04-2026 02:31 PM
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సవిత చర్యలతో రెండు గ్రామాల మధ్య వివాదం
01-04-2026 02:25 PM
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్యలు ఎస్సీ, బీసీ వర్గాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయని, గ్రామ ప్రజలను చేపలు పట్టకుండా అడ్డుకోవడం ద్వారా సమస్యలను మరింత పెంచుతున్నారని ఉషశ్రీ చరణ్...
అమరావతి పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ
01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
కళ్యాణదుర్గంలో వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు..
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »