స్టోరీస్

14-05-2026

14-05-2026 04:39 PM
 దళారులు, ట్రావెల్‌ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు  అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్‌లైన్‌లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
14-05-2026 04:32 PM
రైతుల‌పై టీడీపీ నేత‌లు దాడి చేయ‌డ‌మే కాకుండా ఆటో న‌డిపే తాగుబోతు వ్య‌క్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు న‌మోదు చేయించారు.
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భ‌రత్‌ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు
14-05-2026 08:30 AM
 కడప పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...

13-05-2026

13-05-2026 10:30 PM
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దుబారా త‌గ్గించుకుందామ‌ని దేశానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. అంత‌కుముందే ఆయ‌న హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌ల‌ను వారి నివాసాల్లో క‌లిశారు
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు  విజయ్‌ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు త‌ల‌శీల ర‌ఘురాం, క‌ల్ప‌ల‌తారెడ్డి, వ‌రుదు క‌ళ్యాణి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రుహుల్లా, భ‌ర‌త్‌, ర‌మేష్ యాద‌వ్‌,  ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
13-05-2026 03:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.
13-05-2026 02:47 PM
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు నాలుగు లైన్ల...
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్‌లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  
13-05-2026 01:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
13-05-2026 01:43 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
13-05-2026 07:59 AM
ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలపై సుంకాలు తగ్గినప్పుడు టన్నుకు రూ. 25,000 తగ్గించాల్సిన ప్రభుత్వం, కేవలం రూ. 4,000 తగ్గించి చేతులు దులుపుకుంది

12-05-2026

12-05-2026 06:11 PM
ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు దీప‌పు స్తంభంలా శ్రీవాణి ప‌థ‌కం నిలిచింది. ఒక‌వైపు భ‌క్తునికి మ‌రోవైపు ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌ను అనుసంధానం చేస్తూ రెండు భావాల స‌మ‌న్వ‌యంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి....
12-05-2026 05:13 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరిగాయని, దిగుమతి సుంకాలు తగ్గించినా దాని లాభం రైతులకు అందలేదని పేర్కొన్నారు

Pages

Back to Top