Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి
2028 కల్లా రాజధాని పూర్తయితే తీర్మానం ఎందుకు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉద్యమం ఉధృతం చేయాలి
ఎమ్మిగనూరు చేనేత విక్రయశాలల విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు
సీతారామపురంలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం…
భగవాన్ మహావీర్కు నివాళులు అర్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి
కూటమి ప్రభుత్వ నిరాదరణపై వైయస్ఆర్సీపీ సింహగర్జన.
క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో డ్రామా
స్టోరీస్
31-03-2026
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
2028 కల్లా రాజధాని పూర్తయితే తీర్మానం ఎందుకు?
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
31-03-2026 02:18 PM
కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉద్యమం ఉధృతం చేయాలి
31-03-2026 02:09 PM
తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు.
ఎమ్మిగనూరు చేనేత విక్రయశాలల విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు
31-03-2026 01:08 PM
కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,...
సీతారామపురంలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం…
31-03-2026 12:47 PM
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భగవాన్ మహావీర్కు నివాళులు అర్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి
31-03-2026 12:41 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
30-03-2026
కూటమి ప్రభుత్వ నిరాదరణపై వైయస్ఆర్సీపీ సింహగర్జన.
30-03-2026 07:30 PM
మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు
క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
30-03-2026 07:12 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలను తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడని
ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో డ్రామా
30-03-2026 07:06 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి....
రావులపాలెం పంచాయతీ సర్పంచ్కు ఘన సత్కారం
30-03-2026 04:57 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా గ్రామంలో పరిశుభ్రత
ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు?
30-03-2026 04:52 PM
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖలో సుమారు 30 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల పోస్టులు
కూటమి పాలనలో దాడులు పెరిగాయి
30-03-2026 04:41 PM
ఇకపై పార్టీ బలోపేతం కోసం ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని...
ఎస్సీల ఆత్మగౌరవమే వైయస్ఆర్సీపీ లక్ష్యం..
30-03-2026 04:12 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 52 లక్షల ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దీనితో అర్థమవుతుందని అన్నారు
బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో వడ్డి రఘురామ్ పూజలు
30-03-2026 03:59 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో అమ్మవారికి వెండి తాపడం, ఉయ్యాల, రథం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు...
ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై కేసు నమోదు చేయాలి
30-03-2026 03:50 PM
అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రేమ్ కుమార్, శివ నాయక్ ఫిర్యాదు చేశారు.
టిడ్కో ఇళ్లపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ దోపిడీ
30-03-2026 03:17 PM
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలను కళ్లు లేని కబోదిల్లాగా భావించి పాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు
భూకేటాయింపుల్లో లోకేష్ కమీషన్ రూ.400 కోట్లు
30-03-2026 03:11 PM
పవిత్రమైన ఆలయానికి సమీపంలో స్పాలు, కన్వెన్షన్ సెంటర్లకు స్థలాలు స్టార్ హోటల్స్ స్థలాలు ఇవ్వడంపైనా ఆయన మండిపడ్డారు.
అమరావతి తీర్మానం పేరుతో ‘డైవర్షన్ పాలిటిక్స్’
30-03-2026 03:06 PM
2028 గడువు విధిస్తూ, అదే సమయంలో “రాజధానిని మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికే తమపై నమ్మకం లేదని స్పష్టమవుతోందన్నారు.
అమరావతి పేరిట నాటకాలు ఆపండి
30-03-2026 02:55 PM
2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోవైపు రాజధాని మార్చేస్తారని ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకపోవడమేనని ఎద్దేవా చేశారు.
ప్రకాశ్ రాజ్ తల్లి మృతిపై వైయస్ జగన్ సంతాపం
30-03-2026 02:49 PM
సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
రాజధాని తీర్మానం కొత్త డ్రామా..
30-03-2026 02:46 PM
కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “బండారు టాక్స్” పేరుతో నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారని, బెల్ట్ షాపులు, లిక్కర్, ఇసుక మాఫియా వంటి అక్రమ...
హిమాలయ శిఖరంపై వైయస్ఆర్సీపీ జెండా రెపరెపలు
30-03-2026 12:44 PM
వైయస్ఆర్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం తనకు స్ఫూర్తి...
రాజధాని పేరుతో మోసం
30-03-2026 12:36 PM
రాజధానిలో ఒక శాశ్వత భవనం అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే ప్రస్తుతం పరిపాలన సాగుతోందని ఆరోపించారు.
పోటెత్తిన మూలపేట పోర్టు ఉద్యమం..
30-03-2026 12:20 PM
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి, సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్ఫీల్డ్ పోర్టు...
ఒంటిమిట్ట రామాలయంలో వైయస్ఆర్సీపీ నేతల పూజలు
30-03-2026 11:43 AM
ఒంటిమిట్ట రామాలయంలో పూజలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు
నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’
30-03-2026 11:29 AM
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు...
29-03-2026
వైయస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా?
29-03-2026 08:30 PM
అమరావతి ముసుగులో జరుగుతున్న భూపందేరం, అవినీతి వ్యవహారాలను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అమరావతి ముసుగులో చంద్రబాబు వేల కోట్ల అవినీతి
29-03-2026 08:28 PM
అమరావతి రాజధాని పనులు పూర్తి కావడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు. నిరంతరం పనులు జరుగుతుంటేనే ఆయనకు కమీషన్లు వస్తాయి.
అమరావతి పేరుతో మరోసారి నాటకం
29-03-2026 08:23 PM
అమరావతిని అడ్డుకున్నది ఎవరో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రూ.52 వేల కోట్ల టెండర్లు పిలిచి, రూ.47 వేల కోట్ల అప్పులు చేసి, బినామీ కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.5 వేల కోట్లు దోచిపెట్టారు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »