స్టోరీస్

17-02-2026

17-02-2026 07:26 PM
ప్రస్తుతం రాష్ట్రంలో శనగ హార్వెస్టింగ్ ప్రారంభమైందని, మార్కెట్‌లో క్వింటాల్‌కు కేవలం రూ.5,000 మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5,875గా...
17-02-2026 02:16 PM
రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం మరియు భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైయస్...
17-02-2026 02:14 PM
ఈ దుఃఖ సమయంలో రత్నాబాయి గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు.
17-02-2026 12:58 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయ‌న ఇంటిపై ఇటీవ‌ల ప‌చ్చ‌మూక‌లు దాడి చేశార‌ని అమ‌ర్నాథ్ ధ్వ‌జ‌మెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి, దాడికి పాల్పడినవారిని స్టేష‌న్ బెయిల్‌పై విడుద‌ల...
17-02-2026 12:42 PM
పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.   
17-02-2026 12:36 PM
మదనపల్లె ప్రాంతంలో గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని
17-02-2026 12:28 PM
అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
17-02-2026 12:07 PM
ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

16-02-2026

16-02-2026 06:30 PM
 చంద్రబాబునాయుడుగారి రాజకీయ ప్రస్థానమంతా ఒక్కో ఎన్నికలకు ఒక్కో విధానాన్ని పాటించడం అలవాటు. గతంలో కులాలను, ప్రాంతాలను అడ్డం పెట్టుకున్న ఆయన, ఇప్పుడు మతపరమైన అంశాలను చిత్రీకరించడం ద్వారా
16-02-2026 04:53 PM
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు హాస్టళ్లలో వసతి...
16-02-2026 01:20 PM
తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన జాతర సందర్భంగా వలి తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఆహారమైన ఖోవా బన్‌ను అమ్ముతున్నాడు. యూట్యూబర్ల బృందం ఒకరు వ‌లి అమ్ముతున్న ఆహారాన్ని అతనితో తినించారని,
16-02-2026 01:05 PM
పల్లె అభివృద్ధి, ఆలయ నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
16-02-2026 01:01 PM
ఆయన మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడంతో స్థానికులు ఆయ‌న్ను ప్ర‌శంసించారు. 
16-02-2026 12:34 PM
శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు.
16-02-2026 12:24 PM
మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్‌ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా...

15-02-2026

15-02-2026 07:13 PM
 ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.
15-02-2026 07:04 PM
ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో...
15-02-2026 07:00 PM
నేడు సంత్‌ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
15-02-2026 06:55 PM
సుగాలి ప్రీతి హ‌త్యాచారాన్ని రాజ‌కీయంగా వాడుకుని ఎన్నిక‌ల్లో గెలిచిన కూట‌మి నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా వారి కుటుంబానికి ఇంత‌వ‌ర‌కు న్యాయం చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.
15-02-2026 10:07 AM
‘‘నియమ నిష్టలు, భక్తి శ్ర‌ద్ధ‌లు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.
15-02-2026 10:05 AM
రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఎప్పు­డు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను...

14-02-2026

14-02-2026 10:12 PM
గతేడాది రాష్ట్రంలో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే రోజుకు ఒకరి కంటే ఎక్కువ. రైతు కూలీలైతే కనీసం రోజుకు నలుగురు నుంచి ఐదుగురు చనిపోతున్నారని మీ డేటా చెబుతోంది.
14-02-2026 09:33 PM
ప్రస్తుత విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కేటాయింపులు వాస్తవికం కాదన్నారు.
14-02-2026 09:28 PM
గత ఏడాది అంకెలనే స్వల్ప మార్పులతో పెంచి రూ.10 వేల కోట్లు అధికంగా ఈ బ‌డ్జెట్‌లో చూపించారు. బడ్జెట్ పరిమాణం పెరిగిందని చెబుతున్నప్పటికీ, అది ఆదాయ వృద్ధి వల్ల కాదని, అప్పుల ద్వారానే పెరిగిందని స్ప‌ష్ట‌మ...
14-02-2026 09:25 PM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది.
14-02-2026 07:33 PM
రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు
14-02-2026 07:29 PM
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు?  హోంమంత్రి త‌న‌ బాధ్యతను మరిచిపోయారు
14-02-2026 03:12 PM
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత...
14-02-2026 03:11 PM
అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
14-02-2026 02:47 PM
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారేనని అన్నారు.

Pages

Back to Top