Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి
విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?
మండలి నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్
ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారు?
నేడు వైయస్ఆర్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సర్కారు శాడిజానికి `పరాకాష్ట`
రేపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుల నియామకం
స్టోరీస్
12-02-2026
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
12-02-2026 03:41 PM
క్యూలైన్లలో ఊపిరందక, తాగడానికి నీళ్లు కూడా దొరక్క భక్తులు అలమటించారని వివరించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు.
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసులు నోటీసులు
12-02-2026 01:11 PM
ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు.
మండలి నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్
12-02-2026 11:32 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్...
ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారు?
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
నేడు వైయస్ఆర్సీపీ శాసనసభా పక్ష సమావేశం
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.
సర్కారు శాడిజానికి `పరాకాష్ట`
12-02-2026 11:06 AM
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై...
11-02-2026
రేపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం
11-02-2026 10:17 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుల నియామకం
11-02-2026 10:10 PM
శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది
కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది
11-02-2026 10:04 PM
సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు
వైయస్ జగన్ను కలిసిన వేమూరు వైయస్ఆర్సీపీ నాయకులు
11-02-2026 10:01 PM
చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయస్ఆర్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్ జగన్కు వివరించారు.
రైతుల బాధలు వర్ణనాతీతం
11-02-2026 05:00 PM
. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జోగి రమేష్కు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా పరామర్శ
11-02-2026 04:52 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోందని విమర్శించారు
కూటమి వైఫల్యాలను ఎండగడుదాం
11-02-2026 04:46 PM
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను సక్రమంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాకలాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం
11-02-2026 04:16 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం...
ప్రజల సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమించాలి
11-02-2026 03:46 PM
యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అవనిగడ్డలో అభివృద్ధి కుంటుపడింది
11-02-2026 03:32 PM
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి...
భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సిద్ధంకండి
11-02-2026 03:00 PM
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
11-02-2026 02:28 PM
అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయస్ఆర్సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
11-02-2026 02:24 PM
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు
వైయస్ఆర్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
11-02-2026 01:10 PM
ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైయస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ...
అంబటి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పరామర్శ
11-02-2026 01:04 PM
అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నేత ఇంటిపై దాడి వెనుక ప్రభుత్వ, పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన
11-02-2026 12:51 PM
అమరావతి: రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొనసాగుతోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ..
గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలే
11-02-2026 12:35 PM
ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు
ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి
11-02-2026 12:27 PM
అమరావతి: ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కావాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షహోదా వైయస్ఆర్సీపీ హక్కు
11-02-2026 12:21 PM
ఏపీలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినా , విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా వైయస్ఆర్సీపీ...
లడ్డూ అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం మాజీ మంత్రులపై దాడులు
11-02-2026 12:12 PM
లడ్డూ వివాదాన్ని దైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా మాజీ మంత్రులపై చర్యలు తీసుకోవడం రాజకీయ ఉద్దేశ్యం అని బొమ్మి ఇజ్రాయెల్ ఆరోపించారు
సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో చెప్పాలి
11-02-2026 12:07 PM
గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు అయ్యిందని పేర్కొన్నారు. అయితే, సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »