Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబు మాయ చేస్తున్నారు
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీ
‘రాష్ట్రం ఒక జంగిల్ రాజ్’
సమిష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం
కీచక ఎమ్మెల్యేను శిక్షించాలి
30న ర్యాలీని విజయవంతం చేద్దాం
పెనుకొండ నియోజకవర్గంలో తవ్వుకున్నోళ్లకి… తవ్వుకున్నంత
నాగండ్లలో బాధితులను పరామర్శించిన గాదె మధుసూదన్ రెడ్డి
మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన అంబటి మురళీకృష్ణ
స్టోరీస్
28-01-2026
చంద్రబాబు మాయ చేస్తున్నారు
28-01-2026 05:21 PM
అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు 2,800 గజాలు, ఒక్కో గజం లక్ష రూపాయల విలువ ఉంటే, ఎకరానికి...
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
28-01-2026 04:32 PM
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ...
విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీ
28-01-2026 04:26 PM
విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది...
‘రాష్ట్రం ఒక జంగిల్ రాజ్’
28-01-2026 04:05 PM
మన హయాంలో 5 ఏళ్లలో, రెండేళ్లు కోవిడ్ వంటి సంక్షోభం ఉన్నా, మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు...
సమిష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం
28-01-2026 03:56 PM
బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలపరచాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ గారి నాయకత్వం, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత బలంగా...
కీచక ఎమ్మెల్యేను శిక్షించాలి
28-01-2026 03:47 PM
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
30న ర్యాలీని విజయవంతం చేద్దాం
28-01-2026 03:17 PM
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు రత్నం మాట్లాడుతూ, మైనారిటీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
పెనుకొండ నియోజకవర్గంలో తవ్వుకున్నోళ్లకి… తవ్వుకున్నంత
28-01-2026 02:54 PM
గ్రావెల్, మట్టితో సంపద సృష్టించుకోమని మీరే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు..? అని ఉషాశ్రీచరణ్ ప్రశ్నించారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పూర్తిగా బరితెగించి, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా
నాగండ్లలో బాధితులను పరామర్శించిన గాదె మధుసూదన్ రెడ్డి
28-01-2026 02:17 PM
బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికార బలంతో తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని,
మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన అంబటి మురళీకృష్ణ
28-01-2026 02:11 PM
జోగి రమేష్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ చట్టపరంగా
అజిత్ పవార్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
28-01-2026 12:26 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు.
విశాఖలో అధికార పార్టీ భూ దోపిడీ
28-01-2026 12:22 PM
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైయస్ జగన్ సమావేశం
28-01-2026 11:28 AM
ఇందులో పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
కామ‘కూటమి’
28-01-2026 11:25 AM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్...
27-01-2026
జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
27-01-2026 06:44 PM
ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా...
రాజధాని ముసుగులో అంతులేని దోపిడి
27-01-2026 06:40 PM
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం.
అక్రమ కేసులకు భయపడొద్దు
27-01-2026 06:11 PM
రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
27-01-2026 04:41 PM
“మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం”
రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది చంద్రబాబే
27-01-2026 03:37 PM
“ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి...
పూల అంగళ్లు కూల్చివేత టీడీపీ నాయకుల దాష్టీకానికి నిదర్శనం
27-01-2026 03:29 PM
“అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు.
“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట
27-01-2026 03:18 PM
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు.
మాకు రాజకీయ దార్శనికత ఉంది.. భావ దారిద్ర్యం కాదు
27-01-2026 03:01 PM
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” వంటి వ్యాఖ్యలు చేయడం వైయస్ఆర్సీపీకి కూడా సాధ్యమేనని, కానీ ఆ స్థాయికి దిగజారే రాజకీయ సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు
కార్యకర్తల కుటుంబాలకు కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శ
27-01-2026 02:44 PM
గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖాత్
27-01-2026 02:37 PM
ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన...
ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం
27-01-2026 02:09 PM
అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు...
జోగి రమేష్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
27-01-2026 02:00 PM
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైయస్ఆర్సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు...
వైయస్ఆర్ జిల్లా కడపలో అర్ధరాత్రి అరాచకం
27-01-2026 11:29 AM
ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత...
పోలవరం జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై దాడి
27-01-2026 11:18 AM
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని
జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యం
27-01-2026 11:10 AM
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ...
నమ్మక ద్రోహం.. రూ. 20 వేల కోట్ల భారం
27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »