Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
రాజధాని ముసుగులో అంతులేని దోపిడి
అక్రమ కేసులకు భయపడొద్దు
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది చంద్రబాబే
పూల అంగళ్లు కూల్చివేత టీడీపీ నాయకుల దాష్టీకానికి నిదర్శనం
“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట
మాకు రాజకీయ దార్శనికత ఉంది.. భావ దారిద్ర్యం కాదు
కార్యకర్తల కుటుంబాలకు కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శ
పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖాత్
స్టోరీస్
27-01-2026
జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
27-01-2026 06:44 PM
ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా...
రాజధాని ముసుగులో అంతులేని దోపిడి
27-01-2026 06:40 PM
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం.
అక్రమ కేసులకు భయపడొద్దు
27-01-2026 06:11 PM
రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
27-01-2026 04:41 PM
“మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం”
రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది చంద్రబాబే
27-01-2026 03:37 PM
“ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి...
పూల అంగళ్లు కూల్చివేత టీడీపీ నాయకుల దాష్టీకానికి నిదర్శనం
27-01-2026 03:29 PM
“అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు.
“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట
27-01-2026 03:18 PM
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు.
మాకు రాజకీయ దార్శనికత ఉంది.. భావ దారిద్ర్యం కాదు
27-01-2026 03:01 PM
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” వంటి వ్యాఖ్యలు చేయడం వైయస్ఆర్సీపీకి కూడా సాధ్యమేనని, కానీ ఆ స్థాయికి దిగజారే రాజకీయ సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు
కార్యకర్తల కుటుంబాలకు కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శ
27-01-2026 02:44 PM
గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖాత్
27-01-2026 02:37 PM
ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన...
ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం
27-01-2026 02:09 PM
అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు...
జోగి రమేష్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
27-01-2026 02:00 PM
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైయస్ఆర్సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు...
వైయస్ఆర్ జిల్లా కడపలో అర్ధరాత్రి అరాచకం
27-01-2026 11:29 AM
ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత...
పోలవరం జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై దాడి
27-01-2026 11:18 AM
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని
జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యం
27-01-2026 11:10 AM
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ...
నమ్మక ద్రోహం.. రూ. 20 వేల కోట్ల భారం
27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....
26-01-2026
కార్యకర్తలే కేంద్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం
26-01-2026 06:31 PM
పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
26-01-2026 06:28 PM
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు.
మాజీ జోగి రమేష్ను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
26-01-2026 06:08 PM
జోగి రమేష్ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు.
బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే సామాన్యుడికి రక్షణ
26-01-2026 04:58 PM
ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
ఏపీలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
26-01-2026 04:46 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు
రాయచోటి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 02:48 PM
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ,
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ స్పష్టం
26-01-2026 02:41 PM
దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర...
గుంటూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 01:29 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే...
హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
26-01-2026 01:26 PM
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు...
అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది
26-01-2026 01:21 PM
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక...
శ్రీహరిపురంలో మెగా రక్తదాన శిబిరం
26-01-2026 12:41 PM
ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి...
మంత్రాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
26-01-2026 12:29 PM
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల...
రైల్వే కోడూరు పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 12:25 PM
కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.
విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 12:22 PM
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »