స్టోరీస్

27-01-2026

27-01-2026 06:44 PM
ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా...
27-01-2026 06:40 PM
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం.
27-01-2026 06:11 PM
రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు
27-01-2026 04:41 PM
“మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం”
27-01-2026 03:37 PM
“ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి...
27-01-2026 03:29 PM
“అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు.
27-01-2026 03:18 PM
ఇటీవల జరిగిన కలెక్టర్‌ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు.
27-01-2026 03:01 PM
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” వంటి వ్యాఖ్యలు చేయడం వైయస్ఆర్‌సీపీకి కూడా సాధ్యమేనని, కానీ ఆ స్థాయికి దిగజారే రాజకీయ సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు
27-01-2026 02:44 PM
గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి  నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు
27-01-2026 02:37 PM
ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన...
27-01-2026 02:09 PM
 అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు...
27-01-2026 02:00 PM
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు...
27-01-2026 11:29 AM
ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత...
27-01-2026 11:18 AM
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని
27-01-2026 11:10 AM
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ...
27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....

26-01-2026

26-01-2026 06:31 PM
పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
26-01-2026 06:28 PM
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు.
26-01-2026 06:08 PM
జోగి రమేష్‌ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు.
26-01-2026 04:58 PM
ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
26-01-2026 04:46 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు
26-01-2026 02:48 PM
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ,
26-01-2026 02:41 PM
దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర...
26-01-2026 01:29 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే...
26-01-2026 01:26 PM
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలు...
26-01-2026 01:21 PM
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక...
26-01-2026 12:41 PM
ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి...
26-01-2026 12:29 PM
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల...
26-01-2026 12:25 PM
కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.
26-01-2026 12:22 PM
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

Pages

Back to Top