స్టోరీస్

12-01-2026

12-01-2026 03:44 PM
కోడి పందేల ముసుగులో గుండాట, పేకాట, మూడుముక్కల ఆటలను కూటమి నేతల సిఫార్సులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో బరిలో స్థానిక ఎమ్మెల్యేలు కోటి నుంచి రూ.3 కోట్ల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారు.  ఈ వ్యవహారంపై...
12-01-2026 03:41 PM
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కమిటీల నిర్మాణ కార్యక్రమంపై చర్చించామ‌న్నారు
12-01-2026 03:28 PM
రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాలను దెబ్బ‌తీసేలా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య‌లు మ‌రోసారి రుజువు చేశాయి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును చంద్ర‌బాబుతో...
12-01-2026 12:40 PM
ప్రజలతో మమేకమై, పండుగ ఆనందాలను పంచుకోవడం వైయ‌స్ఆర్‌సీపీ సంస్కృతి అని వారు పేర్కొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ప్రజలతో అనుబంధాన్ని చాటుతూ నిర్వహించిన
12-01-2026 12:36 PM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే
12-01-2026 12:19 PM
రాజకీయ జీవితంలో అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నా, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగిన నాయకుడిగా ఆయనకు ప్రజల్లో విశేష గౌరవం ఉందని పేర్కొన్నారు.

11-01-2026

11-01-2026 05:56 PM
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
11-01-2026 05:51 PM
పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కల్పలతా రెడ్డి ఆరోపించారు. “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, ఇతర మంత్రులు గానీ పీఆర్సీ అంశంపై మాట్లాడటం లేదు
11-01-2026 05:47 PM
క్రికెట్‌లో ఐపీఎల్‌ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్‌’ (కోడి పందేల లీగ్‌)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు...
11-01-2026 05:36 PM
ఒక‌ ఎమ్మెల్యే సీటుతో పాటు మాచ‌ర్ల‌, చీమ‌కుర్తి, పులివెందుల మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లుగా గుంటూరు జెడ్పీ వైయ‌స్ చైర్ ప‌ర్స‌న్ గా వ‌డ్డెర కుల‌స్తుల‌కు అవ‌కాశం క‌ల్పించిన
11-01-2026 09:48 AM
పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు. 
11-01-2026 09:44 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యా­ఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస

10-01-2026

10-01-2026 06:08 PM
అమరావతి ముంపు ప్రాంతం కాకుండా ఉండేందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ చివరకు అమరావతి పేరుమీద ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదని...
10-01-2026 05:46 PM
175 నియోజకవర్గాల్లో ఈ డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి, వచ్చే నెల 15వ తేదీ లోపల పూర్తి డేటాతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ సిద్ధం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు.
10-01-2026 05:00 PM
పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా బసిరెడ్డి గుర్తుండిపోతారని అన్నారు.
10-01-2026 04:48 PM
చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ గారు ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్...
10-01-2026 04:35 PM
ఆలయాల్లో జరుగుతున్న ఈ ఘటనలకు కూటమి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
10-01-2026 04:19 PM
చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతులంటే ఎప్పుడూ చిన్నచూపేనని అన్నారు. గతంలోనూ రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన చంద్రబాబు, దివంగత ప్రజానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం
10-01-2026 03:52 PM
చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్‌కు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని కాటసాని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందించే వరకు తమ...
10-01-2026 03:43 PM
పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీల నిర్మాణాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేస్తే పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని తెలిపారు
10-01-2026 02:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు చంద్రబాబు నాయుడు చరమగీతం పాడారని ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
10-01-2026 02:35 PM
సంక్రాంతి కల్లా రోడ్లన్నీ అద్దంలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను తుంగలో తొక్కారు. అద్దంకి ప్రజలు గుంతల గాయాలతో అల్లాడిపోతున్నారు” అని విమర్శించారు.
10-01-2026 02:29 PM
దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు
10-01-2026 12:29 PM
పార్టీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు...
10-01-2026 12:21 PM
ప‌చ్చ‌మూక‌ల దాడిలో సాల్మ‌న్‌  తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సాల్మన్‌ను పరామర్శించారు
10-01-2026 12:14 PM
ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పోలీసుల తీరుపై స్పష్టత ఇవ్వాలని, ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా వ్యవహరించవద్దని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు...
10-01-2026 12:09 PM
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నేతలు స్పష్టం చేశారు.
10-01-2026 12:00 PM
చక్ర నవావరణార్చన వంటి విశిష్ట పూజల్లో ఆవు పాలు ఉపయోగించాల్సి ఉండగా, టెట్రాప్యాక్ పాలు వాడటం ఏ విధమైన ఆచారమని ప్రశ్నించారు. విశిష్ట పూజలకు వినియోగించే పాలల్లో పురుగులు కనిపించడం అత్యంత దురదృష్టకరమని...
10-01-2026 11:58 AM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.

09-01-2026

09-01-2026 07:53 PM
చంద్రబాబు, ఆయన అనుచరులు ప్రతిరోజూ వైయస్‌ జగన్‌ పేరును జపం చేస్తున్నారని, పాతేశాం, లేవడు అంటూ మాట్లాడుతూనే భయంతోనే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణల పత్రికల్లోనూ ప్రతిరోజూ...

Pages

Back to Top