స్టోరీస్

28-11-2025

28-11-2025 05:46 PM
స‌మావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్   ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు
28-11-2025 05:01 PM
మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ…అరటి పంట వేసిన రైతులకు కొనుగోలుదారులే లేరు… పండ్లను గొర్రెలకు ఇస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిందన్నారు
28-11-2025 04:54 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు తనమీద నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు తెర లేపారు. సీఐడీ అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి...
28-11-2025 04:05 PM
నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌కు యలమంచిలి నియోజకవర్గాన్ని చేర్చడం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఈ నిర్ణయంపై మళ్లీ ఆలోచించాలని కోరుతూ ప్రజల అభిప్రాయాన్నే తమ డిమాండ్‌కు బలంగా...
28-11-2025 02:43 PM
కేవలం హామీలు ఇవ్వడం కాదు… బాధితుల కష్టసమయంలో అండగా నిలబడటం మన బాధ్యత. వైయ‌స్ జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలికి వెంటనే ఆర్థిక సహాయం అందించాం
28-11-2025 01:07 PM
దేశ చ‌రిత్ర‌లోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే విద్యా రంగంలో విప్లవాత్మ‌క మార్పులు తీసుకొచ్చార‌ని వైయ‌స్ జ‌గ‌న్ గారి ఐదేళ్ల పాల‌న‌ను కొనియాడారు
28-11-2025 12:17 PM
నేడు ఆ మ‌హ‌నీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌మాజానికి చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

27-11-2025

27-11-2025 08:34 PM
సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు
27-11-2025 08:24 PM
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే... వాటిని దుర్భిద్దితో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసి తద్వారా వ్యక్తిగత లబ్ది పొందాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి...
27-11-2025 05:37 PM
చంద్ర‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నా వ్య‌వ‌సాయం దుర్భ‌రంగా మార‌డం, రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా ఉండే ఆన‌వాయితీని ఈసారి కూడా కొన‌సాగిస్తున్నాడు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు...
27-11-2025 02:22 PM
 టీడీపీతో పాటు, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తెలుగు మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.326కే కొంటే కల్తీ జరిగినట్లయితే.. మరి...
27-11-2025 02:13 PM
మంత్రి సంధ్యారాణి పీఏ... బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి...
27-11-2025 12:49 PM
“మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు” అని ఆయన తెలిపారు
27-11-2025 12:32 PM
పార్టీ నాయకులు, క్యాడర్‌ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
27-11-2025 12:17 PM
దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు.  

26-11-2025

26-11-2025 10:46 PM
వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌  ప్రజలతో మమేకమయ్యారు.
26-11-2025 10:36 PM
తాడేపల్లి:అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..
26-11-2025 10:29 PM
పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ ను కలిశారు. పూజితకు నీట్‌లో 467 మార్కులు వచ్చాయని,
26-11-2025 05:31 PM
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించార‌న్న కోపంతోనే క‌క్ష‌పూరితంగా అంబేడ్క‌ర్ స్మృతివ‌నం నిర్వ‌హ‌ణ‌ను కూట‌మి ప్ర‌భుత్వం గాలికొదిలేసింద‌ని, రాజ్యాంగం అమ‌లు మీద ప్ర‌భుత్వానికి...
26-11-2025 05:00 PM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్‌ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా...
26-11-2025 04:12 PM
వైయస్ఆర్‌ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ వైయస్ఆర్‌ కడప జిల్లాలో స్వయం
26-11-2025 03:04 PM
ఈ మేర‌కు మ‌హేశ్వ‌ర్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను  ప‌రామ‌ర్శించారు.   
26-11-2025 02:42 PM
తాడేపల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాజ్యంగ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా  జరిగాయి.
26-11-2025 11:32 AM
వైయ‌స్ జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.  
26-11-2025 11:20 AM
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 
26-11-2025 08:52 AM
బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు

25-11-2025

25-11-2025 10:51 PM
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్‌ జగన్‌ అన్నారు.
25-11-2025 10:42 PM
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి... తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది.
25-11-2025 10:32 PM
 2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్‌ చేసే వాళ్లం. కానీ,...
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.

Pages

Back to Top