Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
28న జరగబోయే ర్యాలీతో కూటమికి గుబులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన
రోడ్డు ప్రమాద మృతులకు వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
బస్సు ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది
వ్యక్తిగత దాడి సరికాదు
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారీ..విక్రయాలు
కూటమి ప్రభుత్వ కుట్రలను కోటి సంతకాలతో తిప్పికొట్టాలి
నవంబర్ 16లోగా కమిటీలు పూర్తి చేయండి
వైయస్ఆర్సీపీ వేసిన విత్తనమే డేటా సెంటర్
పీపీపీ విధానంతో వైద్య విద్య,వైద్య సేవలు భారం
స్టోరీస్
24-10-2025
28న జరగబోయే ర్యాలీతో కూటమికి గుబులు
24-10-2025 02:07 PM
.. ప్రజా ఆస్తులను రక్షించేందుకు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని
వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన
24-10-2025 01:13 PM
గరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ
రోడ్డు ప్రమాద మృతులకు వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
24-10-2025 11:07 AM
రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యమని గుర్తించి, ఇటువంటి విషాద సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము”.
బస్సు ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది
24-10-2025 10:48 AM
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ సంతాపం తెలిపారు.
23-10-2025
వ్యక్తిగత దాడి సరికాదు
23-10-2025 08:39 PM
‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారీ..విక్రయాలు
23-10-2025 08:34 PM
‘పర్ఫార్మెన్స్లో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అయిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్పై అదే తరహాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. నాడు తమ హయాంలో బీజం పడిన అదానీ డేటా సెంటర్ను...
కూటమి ప్రభుత్వ కుట్రలను కోటి సంతకాలతో తిప్పికొట్టాలి
23-10-2025 06:22 PM
ఆరోగ్యాన్ని హక్కుగా భావించి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదల భవిష్యత్తుకు మార్గదర్శకం అయ్యాయన్నారు.
నవంబర్ 16లోగా కమిటీలు పూర్తి చేయండి
23-10-2025 06:13 PM
సోషల్ మీడియాకు సంబంధించి గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేయాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థం, రాజకీయాల కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారిని కమిటీల్లోకి తీసుకోవాలని...
వైయస్ఆర్సీపీ వేసిన విత్తనమే డేటా సెంటర్
23-10-2025 02:30 PM
ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం తయారు చేస్తున్న మద్యాన్ని వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా.. ఈరోజు గవర్నమెంట్లో షాపులు నడుపుతున్న వారందరూ కూడా...
పీపీపీ విధానంతో వైద్య విద్య,వైద్య సేవలు భారం
23-10-2025 02:05 PM
ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని,వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేస్తుందటమే ఇందుకు నిదర్శనమన్నారు.
నేడు వైయస్ జగన్ మీడియా సమావేశం
23-10-2025 09:29 AM
ఉదయం 11 గంటలకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెంలో వరుస మరణాలు
23-10-2025 09:15 AM
గుంటూరు: ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత కారణంగానే తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని, ఆరు నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారయత్నం
23-10-2025 09:09 AM
ఈ ఘటన జరగడానికి 24 గంటలకు ముందు రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మరో మైనల్ బాకలిను కూడా యువకుడు బయటకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోజుకు...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వ మెడలు వంచుతాం
23-10-2025 09:03 AM
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పజెబుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్...
బల్క్ డ్రగ్ పార్క్ పై రైతుల పోరాటానికి వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్ధతు
23-10-2025 08:57 AM
ప్రభుత్వాలు ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడ్డానికే, హరించడానికి కాదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు...
22-10-2025
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు
22-10-2025 02:28 PM
వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే.
చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు
22-10-2025 02:21 PM
ప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైయస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ...
రాజయ్యపేట మత్స్యకారులకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
22-10-2025 02:16 PM
అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైయస్ఆర్సీపీసీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్
22-10-2025 02:07 PM
గ్రామానికి చెందిన కూటమి నాయకుడు శ్రీనివాస ఆచారి ఆదివారం రాత్రి 7 గంటలకు తన భర్తను కారులో తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదని తెలిపారు. ఈ విషయమై శ్రీనివాస ఆచారిని అడిగితే ఈరోజు వస్తాడు, రేపు...
21-10-2025
రాష్ట్రాభివృద్ధిలో తనకంటూ ముద్రలేని చంద్రబాబు
21-10-2025 07:52 PM
దేశంలోనే అత్యంత విప్లవాత్మక సంస్కరణలను చేపట్టిన ఘనత వైయస్.జగన్ దేనని తేల్చి చెప్పారు. కాకినాడ్ సెజ్ భూములను రైతుల వెనక్కి ఇస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం
21-10-2025 07:39 PM
ఉద్యోగులను ఉద్ధరించేసినట్టుగా రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. ఉద్యోగులకు డీఏ ధమాకా, దీపావళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. కూటమి ప్ర...
కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్
21-10-2025 05:58 PM
జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014 కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చాడు.
భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు
21-10-2025 04:41 PM
ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు.
వైయస్ జగన్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ
21-10-2025 03:45 PM
ఏపీలో మరోసారి వైయస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని కోన రఘుపతి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మనమే అధికారంలోకి రాబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతులకు పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయాలి
21-10-2025 02:44 PM
రబీ పంట కాలం ప్రారంభానికి ముందు వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని అయితే ప్రభుత్వ ఎప్పటి వరకు రాయితీతో పప్పుశనగ విత్తనాలు సరఫరా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో...
చంద్రబాబులో అప్పుడే ఓటమి భయం
21-10-2025 02:09 PM
వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యానికి...
క్యాసినోకు అడ్డాగా మారిన ప్రొద్దుటూరు
21-10-2025 12:57 PM
టీడీపీ ముఖ్య నాయకులు మట్కా, జూదం క్రికెట్ బెట్టింగ్ తో పాటు గోవా లో క్యాసినో నిర్వహిస్తున్నారు
పోలీసుల వైఫల్యంతోనే జడ్పీటీసీ నూకరాజు హత్య
21-10-2025 12:22 PM
గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.
పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేద్దాం
21-10-2025 11:56 AM
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం
వైయస్ జగన్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
21-10-2025 11:44 AM
అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »