Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బ్రిడ్జి కూలి నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం
బ్రిడ్జి కూలి నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం
ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి మరి
సంక్షోభంలోనూ ఈ పబ్లిసిటీ పిచ్చేంటి?
కాఫీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఆస్ట్రేలియా కన్వీనర్గా కందుల భరత్ రెడ్డి నియామకం
జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తారా?
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..
ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్
బీజేపీ-టీడీపీ పాలనలోనే ఆలయాల ధ్వంసం
స్టోరీస్
12-09-2025
బ్రిడ్జి కూలి నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం
12-09-2025 03:04 PM
కూటమి ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టడమే కనిపిస్తుంది కానీ, పని మాత్రం మొదలుపెట్టడం లేదని విమర్శించారు
ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి మరి
12-09-2025 02:52 PM
రాజధాని నడిబొడ్డున విజయవాడ నగరంలో ప్రజలు డయేరియాతో బాధపడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు.
సంక్షోభంలోనూ ఈ పబ్లిసిటీ పిచ్చేంటి?
12-09-2025 02:39 PM
వైయస్ జగన్ సంక్షోభ సమయంలో సమర్థత చాటుకున్నారు.. కానీ ఇలాంటి పబ్లిసిటీ ఎప్పుడూ చేసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ..
కాఫీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
12-09-2025 01:08 PM
విశాఖ: అరకు కాఫీ రైతులకు ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆస్ట్రేలియా కన్వీనర్గా కందుల భరత్ రెడ్డి నియామకం
12-09-2025 11:16 AM
ఆస్ట్రేలియా కన్వీనర్గా కందుల భరత్రెడ్డిని నియమించారు.
జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తారా?
12-09-2025 11:11 AM
వందమందికి పైగా జనసేన గూండాలు గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు.
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..
12-09-2025 10:55 AM
. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు
11-09-2025
ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్
11-09-2025 06:07 PM
విజయోత్సవ సభ కోసం అనంతపురం జిల్లా యంత్రాంగం మొత్తం కంట్రోల్ రూంలు సైతం ఏర్పాటు చేసి, ఒక రాజకీయ పార్టీ సభ కోసం ఏర్పాట్లలో మునిగిపోయింది. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు 140 హామీలను...
బీజేపీ-టీడీపీ పాలనలోనే ఆలయాల ధ్వంసం
11-09-2025 05:01 PM
` చంద్రబాబుకు 76 ఏళ్ల వయసులో ఇల్యూషన్ పెరిగిపోయింది. రాజకీయాల్లో ఇంత తొందరగా ఏ ప్రభుత్వంపైనా వ్యతిరేకత రాలేదు. సత్యకుమార్ యాదవ్ దగ్గర చంద్రబాబు ఇచ్చిన కళ్లజోడు ఉంది.
బీసీ కులాలన్నీ వైయస్ జగన్ వెంటే ఉన్నాయని నిరూపిద్దాం
11-09-2025 04:16 PM
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని వైయస్ జగన్ గారు బీసీలకు రాజకీయంగా సముచిత స్ధానం కల్పించారు. వైయస్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకునేందుకు మన బీసీ కులాలంతా ఏకం కావాలి.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేదల ఆరోగ్యంపై గొడ్డలి పెట్టు
11-09-2025 03:36 PM
రాష్ట్రం లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు పూర్తిచేసుకుని కొన్ని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడం...
`సాక్షి`పై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
11-09-2025 03:25 PM
‘సాక్షి’ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఏకంగా పత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్, వార్తను వెబ్ ఎడిషన్లో ప్రచురించినందుకు ఇన్చార్జిగా...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
11-09-2025 01:01 PM
ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు.
హైందవ ధర్మ పరిరక్షణకు వేదపారాయణదారులు అవసరం
11-09-2025 12:42 PM
వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్నది..హైందవర్మ పరిరక్షణకోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందని గతంలో నేను పాలకమండలి చైర్మన్ గా వున్నపుడు 700 పోస్టులను క్రియేట్ చేశాం
ప్రజల ఆరోగ్యం గురించి పాలకులకు పట్టదా?
11-09-2025 11:58 AM
రాజరాజేశ్వరి పేటలో డయేరియాతో ఒక మహిళ మృతి చెందిందని సమాచారం మేరకు మల్లాది విష్ణు మృతి చెందిన నాగమణి అనే మహిళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘అన్నదాత పోరు’ కార్యక్రమంపై ఎందుకంత భయం?
11-09-2025 09:41 AM
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రొటీన్గా చేయాల్సిన బాధ్యతలు.. శాంతి భద్రతల పరిరక్షణ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు...
తిరుమలలో హైందవ సాంప్రదాయాన్ని మంటగలుపుతున్న బీ ఆర్ నాయుడు
11-09-2025 09:30 AM
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధమ సేవకుడిగా ధర్మానికి, ఆచారానికి కట్టుబడి ఉంటూ, హిందూ ధర్మ పరిరక్షణే బాధ్యతగా పనిచేస్తానని బీ ఆర్ నాయుడు ప్రమాణాలు, భీషణ ప్రతిజ్ఞలు చేశారు.
10-09-2025
`అన్నదాత పోరు` గ్రాండ్ సక్సెస్
10-09-2025 05:28 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంతో సహా, అన్ని నియోజకవర్గాలలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది
సూపర్సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు
10-09-2025 04:38 PM
సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారని ఆక్షేపించారు.
మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
10-09-2025 04:05 PM
ఐదో తరగతి చదువుతున్న పిల్లలు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.
సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం
10-09-2025 11:29 AM
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకొని వచ్చిన సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అనంతపురం మేయర్ వసీం సలీం పేర్కొన్నార
నేడు వైయస్ జగన్ కీలక ప్రెస్మీట్
10-09-2025 10:59 AM
వైయస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడం, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయించకపోవడంతో ఆయన మీడియా సాక్షిగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే.
అన్నదాత కన్నెర్ర
10-09-2025 10:53 AM
మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున...
మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం దేశానికి మార్గనిర్దేశం
10-09-2025 10:46 AM
మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
09-09-2025
రాష్ట్ర వ్యాప్తంగా 'అన్నదాత పోరు' విజయవంతం
09-09-2025 06:06 PM
పంటలకు గిట్టుబాటు ధర, యూరియా కొరత, ఉచిత పంటల బీమా అమలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్నదాత పోరు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 74 చోట్ల ఆర్డీఓ కార్యాలయాల...
చంద్రబాబు రైతు వ్యతిరేకి
09-09-2025 05:09 PM
తాడేపల్లి: చంద్రబాబు రైతు వ్యతిరేకి అని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత..
రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం
09-09-2025 05:03 PM
‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?.
ప్రజా ఉద్యమాలను గృహ నిర్బంధాలతో ఆపలేరు
09-09-2025 04:26 PM
రాష్ట్రంలో ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఎరువు బ్లాక్ మార్కెట్లకు చేరిందని దాని కారణంగా రూ.260 ఉండే యూరియా ధర బహిరంగ మార్కెట్లో రూ.800కు...
టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైయస్ఆర్సీపీ అండ
09-09-2025 03:49 PM
ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23ను అడ్డుకోవాలని వైయస్ జగన్ను టూరిజం డెవలప్మెంట్...
విద్యార్థులకు `సూపర్` మోసం
09-09-2025 02:57 PM
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి ఇవ్వలేదని హైకోర్టు హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల వారు డాక్టర్లుగా కావాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »