Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా?
అసమర్థ కుమారుడిని ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు తంటాలు
ఎరువుల కొరతను పరిష్కరించడంలో ఘోర వైఫల్యం
కొనసాగుతున్న వరికూటి అశోక్బాబు దీక్ష
ఒంటిమిట్టలో వైయస్ఆర్సీపీ నేతల ఎన్నికల ప్రచారం
కొనసాగుతున్న అశోక్బాబు దీక్ష
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
మఠాలకు నోటీసులివ్వడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే
కొడాలి నానిపై కేసు నమోదు
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?
స్టోరీస్
04-08-2025
రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా?
04-08-2025 02:58 PM
పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రజాప్రతినిధులు సమీక్ష చేసిన పాపాన పోలేదు. ఆలస్యంగా వర్షాలు పడినా..ఒక వేళ వర్షాలు పడకపోయినా ఏం చేయాలన్న ఆలోచన చేయకుండా అందరూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అసమర్థ కుమారుడిని ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు తంటాలు
04-08-2025 02:26 PM
తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీని కైవసం చేసుకునే వ్యూహాలతోనే చంద్రబాబు పనిచేశాడు. పార్టీపై పట్టుసాధించే వ్యూహంలో భాగంగా ఎన్టీఆర్కి దగ్గరగా ఉండే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి,...
ఎరువుల కొరతను పరిష్కరించడంలో ఘోర వైఫల్యం
04-08-2025 01:37 PM
తక్షణం ఎరువుల లభ్యతపై దృష్టి పెట్టకపోతే రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటానికి సిద్దమవుతుందని హెచ్చరించారు
కొనసాగుతున్న వరికూటి అశోక్బాబు దీక్ష
04-08-2025 12:30 PM
పనులు చేసి లేదా చేస్తామని హామీ ఇచ్చి, తక్షణం పనులు మొదలుపెట్టి దీక్ష విరమింప చేయాలే తప్ప అవేమీ చేయకుండా పోలీసులు వచ్చి అశోక్బాబును చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లి పిడిగుద్దులతో కుళ్లపొడిచి...
ఒంటిమిట్టలో వైయస్ఆర్సీపీ నేతల ఎన్నికల ప్రచారం
04-08-2025 11:43 AM
వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజరిటీతో జెడ్పీటీసీగా గెలిపించాలని ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ సుధా
03-08-2025
కొనసాగుతున్న అశోక్బాబు దీక్ష
03-08-2025 07:02 PM
రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
03-08-2025 06:58 PM
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మఠాలకు నోటీసులివ్వడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే
03-08-2025 06:56 PM
తిరుపతి: కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చర్యలు చూస్తుంటే హిందూ ధర్మ పవిత్రతను రోజురోజుకీ మసకబార్చేలా ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్
కొడాలి నానిపై కేసు నమోదు
03-08-2025 06:19 PM
కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?
03-08-2025 09:30 AM
“లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్సీపీపై బురదజల్లేందుకు, ఇబ్బందిపెట్టేందుకు యత్నిస్తున్న చంద్రబాబు సిట్ మళ్లీ అడ్డంగా దొరికిపోయింది
కూటమిపాలనలో దయనీయంగా రైతుల పరిస్ధితి
03-08-2025 09:26 AM
ఇవాళ చంద్రబాబు నులకమంచం ఆలోచనలు ఓసారి చూస్తే... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13-14 నెలలు కావస్తోంది. గతంలో మా ప్రభుత్వంలో ఇస్తున్న పథకాల పేర్లు మార్చడంతో పాటు అంతకంటే మిన్నగా ఇస్తామని హామీలిచ్చారు
మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది
03-08-2025 09:19 AM
చంద్రబాబూ.. మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, 2019 అక్టోబర్లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించాం.
02-08-2025
వరికూటి అశోక్బాబుకు వైయస్ జగన్ పరామర్శ
02-08-2025 07:10 PM
తనపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించిన తీరును అశోక్బాబు వైయస్ జగన్కు వివరించారు. అశోక్బాబు ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు.
రూ.11 కోట్లు స్వాధీనంలో సిట్ ప్రొసీజర్స్ పాటించలేదు
02-08-2025 07:07 PM
హైదరాబాద్లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్ లో 2024 జూన్లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు.
మణీంద్రం ఎంపీటీసీ ఉప ఎన్నికను నిలుపుదల చేయాలి
02-08-2025 04:33 PM
ప్రజాస్వామ్యంపై అపారమైన గౌరవం ఉన్నట్టు, మహిళల మీద అపరిమితమైన గౌరవ మర్యాదలు చూపుతున్నట్టు సీఎం చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటారు.
పింగళి వెంకయ్యకు వైయస్ జగన్ నివాళి
02-08-2025 04:21 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
‘అన్నదాత సుఖీభవ’ పేరుతో దగా, పచ్చి మోసం
02-08-2025 04:09 PM
రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినా.. అంత కంటే ఎక్కువే ఇచ్చారు
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు
02-08-2025 03:32 PM
రైతుల పట్ల చంద్రబాబుకు ఉన్న వైఖరి, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న చులకన భావాన్ని చాటుకున్నారు. అదే ఈ రోజు జనాల సాక్షిగా చంద్రబాబు ఒప్పుకున్నారు.
బొల్లాపల్లిలో `బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ`
02-08-2025 03:17 PM
చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలని, అలానే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
అన్నదాత సుఖీభవ అమలులోనూ చంద్రబాబు మోసం
02-08-2025 02:59 PM
ఎన్నిలకు ముందు కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఏడాదికి ప్రతి రైతుకు రూ.26 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.
రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తారా?
02-08-2025 02:32 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వేమూరు నియోజకరవర్గం భట్టిప్రోలు ప్రాంతంలోని...
అవినీతి సొమ్మును దాచుకోవడానికే సింగపూర్ పర్యటన
02-08-2025 01:20 PM
తండ్రీకొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైయస్ఆర్సీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ
రైతులను నిట్టనిలువున ముంచిన రాష్ట్ర ప్రభుత్వం
02-08-2025 01:16 PM
15 నెలల కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు.ఇచిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
02-08-2025 01:02 PM
తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది
చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు
02-08-2025 12:40 PM
రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు.
ఎన్ని కుట్రలు చేసినా జనం నుంచి వైయస్ జగన్ను దూరం చేయలేరు
02-08-2025 11:02 AM
సింహగిరి ప్రజల సింహగర్జనను, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతల కళ్లు బైర్లు కమ్మి మైండ్ బ్లాంక్ అయింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెని చూడ్డానికి వస్తున్న జనాలను రాకుండా...
‘వరికూటి’పై పోలీసుల దాడి
02-08-2025 08:51 AM
వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి
01-08-2025
పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే సింగపూర్ టూర్
01-08-2025 05:45 PM
సింగపూర్ కంపెనీలను ఏపీకి రావద్దంటూ వైయస్ఆర్సీపీ ఈ మెయిల్స్ పంపుతోందని మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వారితో పరిచయం ఉన్న మురళీకృష్ణ అనే...
కూటమి పాలనలో పడకేసిన పాలన
01-08-2025 05:01 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు సాధారణమయిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. పాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై...
తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను బలోపేతం చేయాలి
01-08-2025 03:12 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »