Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
శృతి మించిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు
వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు దారుణం
జాతీయ ఎస్టీ కమిషన్కు ఎంపీ తనుజారాణి ఫిర్యాదు
తిరువూరులో `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ`
దివ్యాంగుల ఆందోళనలకు భూమన అభినయ్ మద్దతు
ఎమ్మెల్సీ మేరిగ కుటుంబ సభ్యులకు సజ్జల పరామర్శ
చింతమనేని అనుచరుల వీరంగం
దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
కంటితుడుపుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం..
వైయస్ఆర్సీపీ అభిమాని కావడం పాపమా?
స్టోరీస్
21-08-2025
శృతి మించిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు
21-08-2025 04:57 PM
సీఎం చంద్రబాబు తన 14 నెలల పాలనలో విపక్షంపై దాడులు, యథేచ్ఛగా దోపిడి, అంతులేని అవినీతి వంటి వాటితో సుపరిపాలనకు అర్థాన్నే మార్చేశారు. అసలు సుపరిపాలన అంటే దాడులు, దోపిడీలు, అత్యాచారాలా?
వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు దారుణం
21-08-2025 04:13 PM
నెల్లూరు: వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
జాతీయ ఎస్టీ కమిషన్కు ఎంపీ తనుజారాణి ఫిర్యాదు
21-08-2025 03:40 PM
ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
తిరువూరులో `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ`
21-08-2025 03:23 PM
2019 ఎన్నికలకు ముందు నాటికి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పింఛన్లు కేవలం 62.19 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్లు 1000 పెంచి దాదాపు నాలుగు లక్షల మందికి పింఛన్లు...
దివ్యాంగుల ఆందోళనలకు భూమన అభినయ్ మద్దతు
21-08-2025 03:11 PM
అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ మేరిగ కుటుంబ సభ్యులకు సజ్జల పరామర్శ
21-08-2025 03:03 PM
రాపూరులో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్ళిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
చింతమనేని అనుచరుల వీరంగం
21-08-2025 02:36 PM
పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు.
దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
21-08-2025 02:20 PM
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం దుర్మార్గం. రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పెన్షన్లను తొలగించారు
కంటితుడుపుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం..
21-08-2025 12:24 PM
సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో...
వైయస్ఆర్సీపీ అభిమాని కావడం పాపమా?
21-08-2025 11:20 AM
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని...
బీఆర్ నాయుడు భాష బజారు రౌడీల కంటే హీనం
21-08-2025 09:12 AM
గతంలో నేను గోవులకు సంబంధించిన తప్పదాన్ని ఎత్తిచూపినప్పుడు ఆయన దాన్ని సమర్ధించుకోవడానికి అసలు కరుణాకర్ రెడ్డి అసలు మనిషే కాదు. మనుషులకే పుట్టలేదు,మనిషి జన్మకు అనర్హుడని అభ్యంతరకమైన మాటలు మాట్లాడారు.
‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’
21-08-2025 08:59 AM
శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు.
20-08-2025
నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్ధులు మృత్యువాత..వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-08-2025 06:48 PM
ఉజ్వల భవిష్యత్ను పొందాల్సిన విద్యార్ధులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకంపై సీరియస్గా దృష్టిపెట్టాలి
20-08-2025 06:46 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకంపై పార్టీ నాయకులంతా సీరియస్గా దృష్టిపెట్టాలి, ఎన్నికల కమిషన్ కూడా దీనిపై దృష్టిపెట్టింది, దేశమంతా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...
రాజధాని మునిగిందని మంత్రి నారాయణే అంగీకరించారు..
20-08-2025 06:41 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగినప్పుడు వరదను గుంటూరు ఛానెల్కి మళ్లించడం ద్వారా అమరావతి రాజధానితోపాటు పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడులోని కొన్ని ప్రాంతాలు...
వేకెన్సీ రిజర్వ్ పేరుతో ఉద్యోగులకు వేధింపులు
20-08-2025 06:36 PM
గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన తమకు నచ్చని అధికారులను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం.... వారిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్ ) పేరుతో పక్కన పెట్టింది. ఈ విధంగా వివిధ కేటగిరీలలో...
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనేదే మా విధానం
20-08-2025 06:30 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరిస్తుంటే, దానిపై కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తోంది? పైగా వైయస్ఆర్సీపీపై బుదరచల్లుతున్నారు. మేం విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు...
మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో కూటమి సర్కార్ దగా..
20-08-2025 04:37 PM
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు విద్యాశాఖ అసమర్థత వల్ల అనేక తప్పిదాల చోటుచేసుకున్నాయి. మొత్తం 16,347 పోస్ట్లకు సంబంధించి 3.12 లక్షల మంది అభ్యర్ధులు డీఎస్సీ పరీక్ష...
కూటమి ప్రభుత్వానికి రోడ్ల మరమ్మతులు పట్టవా?
20-08-2025 02:26 PM
రోడ్లు చెరువులను తలపించేలా ఉన్నాయని, అడుగడుగునా గుంతలు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి
20-08-2025 02:14 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
దివ్యాంగుల పెన్షన్ తొలగించడం దారుణం
20-08-2025 12:51 PM
అధికారం కోసం పింఛన్లు పెంచుతానని హామీలివ్వడం, తరువాత తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అరాచక పాలనపై నా పోరాటం కొనసాగుతుంది
20-08-2025 12:38 PM
ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని సాంప్రదాయాలను కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తోంది. ఒకసారి జెడ్పీ చైర్మన్ గా, రెండుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నెల్లూరు చరిత్రలో ఇన్నాళ్లు...
తిరుమలకు చేరుకున్న వైయస్ఆర్సీపీ నేతల పాదయాత్ర
20-08-2025 11:19 AM
పాదయాత్ర చేస్తున్న హరిప్రసాద్ రెడ్డితో పాటు సుమారు 17 మందిని చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్కు తరలించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్లోనే అక్రమంగా నిర్భంధించారు.
మహానాడుకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలి
20-08-2025 11:04 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహానాడుకు రిటర్నింగ్ వాల్ ను వెంటనే నిర్మించాలని సూచించారు. మహానాడు ప్రాంతంలో దాదాపుగా 6000 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ విడుదల
20-08-2025 10:55 AM
బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
శ్రీకాంత్ పెరోల్కు కూటమి పెద్దల సిఫార్స్..
20-08-2025 09:01 AM
నెల్లూరుకి చెందిన శ్రీకాంత్ అనే ఖైదీకి పెరోల్ ఇప్పించే విషయంలో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై సమాధానం చెప్పలేక ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్సీపీపై బుదరచల్లేందుకు...
19-08-2025
కురసాల సత్యనారాయణ భౌతికకాయానికి వైయస్ఆర్సీపీ నేతల నివాళులు
19-08-2025 05:41 PM
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసులు ఓవరాక్షన్
19-08-2025 04:45 PM
పోలీసులు తీరుపై హరిప్రసాద్ రెడ్డి, సత్యవేడు వైయస్ఆర్సీపీ రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు
25న ఎంపీ మిథున్రెడ్డితో వైయస్ జగన్ ములాఖత్
19-08-2025 04:21 PM
వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ఈ తతంగమంతా జరిగినట్టు అర్థం అవుతుంది. ప్రభుత్వాలు వ్యవస్థను డైవర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం తగదు.
టీడీపీ నేతలు ఉచిత ఇసుకతో వ్యాపారం
19-08-2025 04:11 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అంటూ జీవో ఇచ్చారు కానీ పేదలు ఇల్లు కట్టుకునేందుకు ఆ ఇసుక లభించడం లేదు. ఇసుక తీసుకుంటే పోలీసులు ఫైన్ వేస్తున్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »