స్టోరీస్

02-07-2025

02-07-2025 12:20 PM
శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ‌జ్ర భాస్క‌ర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ
02-07-2025 12:18 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఐటీ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డిను నియ‌మి
02-07-2025 12:05 PM
ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
02-07-2025 09:40 AM
కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్‌ కోసం వైఎస్‌ జగన్‌ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి...
02-07-2025 09:26 AM
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది.
02-07-2025 09:22 AM
 వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్‌ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది.
02-07-2025 09:09 AM
కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం...

01-07-2025

01-07-2025 07:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన టీచ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంత‌కం చేశారు
01-07-2025 05:52 PM
ఈ కేసులో భాగంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది.
01-07-2025 05:49 PM
రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.
01-07-2025 05:40 PM
పట్టాభిరామ్‌ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు.
01-07-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, ఎన్నికల హామీలు మరిచి, ప్రజలను తీవ్రంగా మోసం చేసింద‌ని, చంద్రబాబు మోసాల‌పై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌ ఆదేశాలు మేరకు మంగ‌ళ‌వారం పరిగి లోని బీరప్ప...
01-07-2025 04:21 PM
అనంత‌పురం:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాల‌ను ఇంటింటా ప‌ర్య‌టించి ఎండ‌గ‌డుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వై.వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
01-07-2025 03:41 PM
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు, పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది, కాబట్టి నాయకుల దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే...
01-07-2025 02:09 PM
గత ప్రభుత్వంలో 600,700 బిల్లులు కట్టేవాళ్ళు ఇప్పుడు 1500 నుంచి 3000రూపాయల వరకు కట్టాల్సియాన్ దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని భరత్ పేర్కొన్నారు
01-07-2025 12:55 PM
రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.
01-07-2025 12:52 PM
కేవలం శ్రీకాంత్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన‌ వ్యక్తి కావడంతోనే ఇలాంటి కక్షపూరిత చర్యలకు దిగార‌ని త‌ప్పుప‌ట్టారు
01-07-2025 12:41 PM
విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్‌ కార్యాలయానికి తరలించారు.
01-07-2025 11:29 AM
నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా...

30-06-2025

30-06-2025 06:15 PM
సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఏడాది పాలనలో చేసిన పనులను గురించి ప్రజలకు వివరించాలని ఇటీవల  చంద్రబాబు పిలుపునిచ్చారు.
30-06-2025 05:43 PM
కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేత‌లు హాజ‌రుకానున్నారు.
30-06-2025 05:23 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్ధాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యం. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే. మన నాయకుడు వైయ‌స్ జగన్‌ గారి శక్తి కూడా కార్యకర్తలే. పార్టీ తన ప్రస్ధానంలో అనేక...
30-06-2025 04:33 PM
కూట‌మి ప్ర‌భుత్వంలో నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగుల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. ఎవ‌రు డ‌బ్బులిస్తే వారికి ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి వేగంగా బ‌దిలీలు జ‌రిగిపోతున్నాయి.
30-06-2025 04:19 PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు మృతి చెందడంపై ఆయ‌న దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు.
30-06-2025 03:47 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక పెన్షన్ లు కోతలు పెట్టారు..నిరుద్యోగ భృతి 3 వేలు ఏమయ్యాయి. పెన్షన్ అడిగితే... పి4 లో పెట్టాం అంటారు. నిరుద్యోగి భృతి అడిగితే  స్కిల్ డవలెప్మెంట్ లో పెట్టాం అంటాడు.....
30-06-2025 03:29 PM
పంచాయత్ రాజ్ వ్యవస్థని ఇంత బలహీన పరచిన ప్రభుత్వలు ఎక్కడ లేవని ధ్వ‌జ‌మెత్తారు. కూలీలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులని సైతం టీడీపీ నేతలు దోచుకుంటున్నారని,
30-06-2025 03:08 PM
వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని పోరాట కాల‌నీకి చెందిన రామ‌కృష్ణ‌, రేవ‌తి ఇళ్ల‌పై దాడికి తెగ‌బ‌డ్డారు. సంఘ‌ట‌న స్థ‌లాన్ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, త‌దిత‌రులు ప‌రిశీలించి...
30-06-2025 01:52 PM
బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి, కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.
30-06-2025 01:38 PM
కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.
30-06-2025 01:20 PM
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి లోని ఆయన ఇంటికి వెళితే పోలీసుల కు అభ్యంతరం ఏంటి?, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల‌ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

Pages

Back to Top