20-08-2025
20-08-2025 04:37 PM
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు విద్యాశాఖ అసమర్థత వల్ల అనేక తప్పిదాల చోటుచేసుకున్నాయి. మొత్తం 16,347 పోస్ట్లకు సంబంధించి 3.12 లక్షల మంది అభ్యర్ధులు డీఎస్సీ పరీక్ష...
20-08-2025 02:26 PM
రోడ్లు చెరువులను తలపించేలా ఉన్నాయని, అడుగడుగునా గుంతలు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
20-08-2025 02:14 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
20-08-2025 12:51 PM
అధికారం కోసం పింఛన్లు పెంచుతానని హామీలివ్వడం, తరువాత తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
20-08-2025 12:38 PM
ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని సాంప్రదాయాలను కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తోంది. ఒకసారి జెడ్పీ చైర్మన్ గా, రెండుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నెల్లూరు చరిత్రలో ఇన్నాళ్లు...
20-08-2025 11:19 AM
పాదయాత్ర చేస్తున్న హరిప్రసాద్ రెడ్డితో పాటు సుమారు 17 మందిని చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్కు తరలించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్లోనే అక్రమంగా నిర్భంధించారు.
20-08-2025 11:04 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహానాడుకు రిటర్నింగ్ వాల్ ను వెంటనే నిర్మించాలని సూచించారు. మహానాడు ప్రాంతంలో దాదాపుగా 6000 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు.
20-08-2025 10:55 AM
బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
20-08-2025 09:01 AM
నెల్లూరుకి చెందిన శ్రీకాంత్ అనే ఖైదీకి పెరోల్ ఇప్పించే విషయంలో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై సమాధానం చెప్పలేక ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్సీపీపై బుదరచల్లేందుకు...
19-08-2025
19-08-2025 05:41 PM
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
19-08-2025 04:45 PM
పోలీసులు తీరుపై హరిప్రసాద్ రెడ్డి, సత్యవేడు వైయస్ఆర్సీపీ రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు
19-08-2025 04:21 PM
వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ఈ తతంగమంతా జరిగినట్టు అర్థం అవుతుంది. ప్రభుత్వాలు వ్యవస్థను డైవర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం తగదు.
19-08-2025 04:11 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అంటూ జీవో ఇచ్చారు కానీ పేదలు ఇల్లు కట్టుకునేందుకు ఆ ఇసుక లభించడం లేదు. ఇసుక తీసుకుంటే పోలీసులు ఫైన్ వేస్తున్నారు
19-08-2025 04:03 PM
తాడిపత్రి లో వైయస్ఆర్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కి దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి లో పోటీ పడాలి
19-08-2025 03:40 PM
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ మొదటి నుంచి అండగా నిలబడి మద్దతిస్తూ వచ్చింది. నాటి సీఎం వైయస్ జగన్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు అండగా...
19-08-2025 03:15 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళామణులకే అగ్రతాంబూలం అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పిన చమక్కులు చూశాం. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల బాధ్యత నాదే అంటూ పవన్ కళ్యాణ్...
19-08-2025 02:44 PM
ఈ సందర్భంగా మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు కంచి పరమాచార్య స్వామి ఆశీస్సులు అందజేశారు.
19-08-2025 02:42 PM
వైయస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేసి తిరిగి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
19-08-2025 01:24 PM
కృష్ణా జిల్లాకు చెందిన ఎంవీఎస్ నాగిరెడ్డి 2011 నుంచి ఇప్పటి వరకూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ...
19-08-2025 01:16 PM
ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్లో జరిగిన వివాహ రిసెప్షన్లో నూతన వధూవరులు వర దీక్షితా రెడ్డి (మ్యారిటైం బోర్డు మాజీ ఛైర్మన్ కాయల వెంకట రెడ్డి కుమార్తె, విశాఖపట్నం), సాయి అనురాగ్ రెడ్డిలకు వైయస్ జగ...
19-08-2025 12:10 PM
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
19-08-2025 12:06 PM
వైయస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతో కిడ్నాప్ చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సుబ్బరాయుడు కిడ్నాప్తో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
19-08-2025 08:44 AM
ఆ సమయంలో మైనార్టీ నేత, వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ నాగూర్ వలీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి గోపిరెడ్డి ముందుకు సాగారు. కేక్ కటింగ్ రెండు మూడు నిమిషాల్లోనే...
18-08-2025
18-08-2025 05:23 PM
భూములు ఇచ్చే ముందు ఆ కంపెనీల ట్రాక్ రికార్డును కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఖరీదైన భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది
18-08-2025 05:21 PM
హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి
18-08-2025 04:03 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (19.08.2025) అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.
18-08-2025 03:56 PM
ఎల్లో బుక్ రూల్స్ తో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు.తక్షణమే జీవో ని రద్దు చేయాలని గతంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ స్కూల్ కి వెళ్ళిన సందర్భాన్ని మరిచిపోయారని తెలిపారు
18-08-2025 03:43 PM
విశాఖ ఉక్కు పరిరక్షణకు టీడీపీ సహా కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీలిచ్చాయి. దీంతో కూటమి దాదాపు 5 లక్షల ఓట్ల మెజార్టీతో విశాఖ పార్లమెంటుతో పాటు మిగిలిన స్ధానాలను కూడా గెల్చుకుంది. తీరా అధికారం చేపట్టి...
18-08-2025 03:33 PM
ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
18-08-2025 03:21 PM
ఇప్పటికే.. రాజ్నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే వాళ్ల నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం.