‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
27 Mar 2020 12:21 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది. అదే విధంగా బడ్జెట్పై ఆర్డినెన్స్ను కేబినెట్ ఆమోదించనుంది. సామాజిక దూరం పాటిస్తూ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.