పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
కరకట్ట పనులు త్వరగా పూర్తి చేయాలి
11 Dec 2019 11:29 AM
ఎమ్మెల్యే కళావతి
అసెంబ్లీ: వంశధార కరకట్టలు, నాగావలి కరకట్టలు చాలా కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం అలసత్వమే కారణం. గతంలో భూ సేకరణ కూడా జరగలేదు. చాలా భూములు కోతకు గురవుతున్నాయి. ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారు. 2007 నుంచి కరకట్ట పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాంట్రాక్ట్ మార్చి రీ టెండరింగ్ చేపట్టాలి. గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి. కరకట్టలు త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వం నీరు-చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి.
Read Also: మా కేబినెట్లో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే