మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఇసుక కొరతను రాజకీయం చేయడం సిగ్గుచేటు
30 Oct 2019 1:03 PM
మంత్రి కన్నబాబు
సచివాలయం: ఇసుక కొరతను చంద్రబాబు రాజకీయం చేయడం సిగ్గు చేటు అని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలుగు నెలల నుంచి వరదలు వచ్చాయన్నారు. వరదల కారణంగా కొంత ఇ సుక కొరత ఉందన్నారు. దీన్ని రాజకీయ అవసరాల కోసం లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఒక వైపు ఇసుక కొరత ఉంటే చంద్రబాబు, లోకేష్కు మహా ఆనందంగా ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో ఇసుకను విచ్చలవిడిగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.