అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం జంబులదిన్నె గ్రామానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలు వైయస్ జగన్ను కలిసి సమస్యలు వివరించారు.