కుప్పంలో సైతం వైయ‌స్ఆర్‌సీపీ గెలిచి తీరుతుంది

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

చిత్తూరు: కుప్పంలో సైతం వైయ‌స్ఆర్‌సీపీ గెలిచి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. అవినీతి సామ్రాట్‌ చంద్రబాబు అంటూ మంత్రి పెద్దిరెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

మంత్రి పెద్దిరెడ్డి ఏమ‌న్నారంటే..

  • అవినీతి సామ్రాట్ చంద్రబాబు
  • నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకి ఉంది
  • ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు
  • ఈ డబ్బు ఎలా వచ్చింది
  • ఇది అవినీతి కాదా?.
  • సీఎం వైఎస్ జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • చంద్రబాబు లాగా మేము అవినీతి  చేయలేదు.
  • పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబ
  • టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు
  • పోలీసులను తీవ్రంగా కొట్టారు
  • టీడీపీ నేతలు గుండాల వ్యవహరించారు
  • దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
  • ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు.
Back to Top