కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అవినీతి పాలన అంతం చేసేందుకే ప్రజా సంకల్ప యాత్ర
09 Jan 2019 4:08 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ప్రజాస్వామ్యం కాదని చంద్రబాబు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, రాష్ట్రంలో అనైతిక పాలన సాగుంతుందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఈ రాష్ట్రంలోని పౌరులను ఒక వర్గం వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలకు, రాజకీయా పక్షాలకు ఎలాంటి సమాచారం లేకుండా పాలిస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి పాలనను అంతం చేసేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందన్నారు.