మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
త్వరలో వైయస్ జగన్ నాయకత్వంలో రాజన్న పాలన
18 Feb 2017 12:11 PM
తూర్పుగోదావరిః కపిలేశ్వరపురం మండలంలో పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో ప్రతి గడపకు వెళ్ళి గత ఎలక్షన్ లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలపై ముద్రించిన ప్రజా బ్యాలెట్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రజలు వేగుళ్లకు తమ సమస్యలు చెప్పుకొన్నారు. లీలాకృష్ణ మాట్లాడుతూ... రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజన్న పాలన వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దూలం mptc సభ్యుడు మేడపాటి లక్ష్మీప్రసాద్ రెడ్డి, గంగుముళ్ళ రాంబాబు,కొప్పిశెట్టి శ్రీనివాస్, సరకులఅబ్బులు,పెయ్యలు యాకోబు, వాసంశెట్టి ధనరాజు,నేల సూర్యకుమారి, పీతల బంగారం, కుక్కల బాల్లయ్య, కొల్లాటి సురేష్, మరియు నాయకులు గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాకినాడలో 44వ డివిజన్లో ట్రెజరీ కోలనీ, పైళ్ళమ్మ గుడి వీధి, రామాలయం వీధి ఏరియాలలో కాకినాడ సిటి పార్టీ కో-ఆర్డినేటర్ శ్రీ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది.