కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అది టీటీడీ కాదు..టీడీపీ పాలక కమిటీ
25 Jun 2018 3:49 PM
హైదరాబాద్: తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న పాలక కమిటీ టీడీపీ పార్టీ కమిటీలా మారిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. నగల లెక్కింపులో న్యాయ జరగదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని..ఇది శ్రీవారికే అవమానమని పేర్కొన్నారు. కేరళలో పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యూడిషియల్ కమిటీలా ఇక్కడ నగల పరిశీలన కమిటీ వేస్తే తప్ప..న్యాయం జరగదన్నారు.