కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
శుక్రవారం నాటి పాదయాత్ర 19 కిమీ
06 Dec 2012 7:33 PM
కొందేడు:
మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం పందొమ్మది కిలోమీటర్లు నడుస్తారు. ఉదయం కొందేడు నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుంది. చిన్న ఆదిరాల, పెద ఆదిరాల, ఎక్వాయపల్లి, 9 రేకుల(షాద్ నగర్), కాకునూరు, సుందరపూర్ క్రాస్, మీదుగా కేశంపేట చేరుతుంది. అక్కడ ఆమె బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం ఈ వివరాలను తెలిపారు.