కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మంగళవారం షర్మిల యాత్ర 11.8 కి.మీ
13 May 2013 8:12 PM
చింతలపూడి, 13 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం 148వ రోజు పాదయాత్ర మంగళవారం నాడు పాత చింతలపూడి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చింతలపూడి వరకూ వెళ్ళి భోజన విరామం తీసుకుంటారు. తదుపరి తీగలవంచ, కృష్ణనగర్ వరకూ వెడతారు. అక్కడ రాత్రి బస చేస్తారు. మంగళవారం నాడు శ్రీమతి షర్మిల మొత్తం 11.8 కిలోమీటర్లు నడుస్తారు.