విశాఖపట్నం: రేపు విశాఖలో వైయస్ఆర్సీపీ నేతల ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి,బొత్స సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ నెల 17న వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏలూరులో జరగబోయే బీసీ గర్జన,బీసీ సంక్షేమం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.