గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కింద గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి,  బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top