బీఏసీ స‌మావేశం ప్రారంభం

అమ‌రావ‌తి: స్పీకర్ త‌మ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ స‌మావేశానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, స‌భ్యులు హాజ‌ర‌య్యారు. కాగా,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను కొద్దిసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

Back to Top